బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. వేసవిలో చల్లని బీర్లనే ఎక్కువగా తాగుతున్నారు. ఏప్రిల్, మే మూడో వారంలో హనుమకొండ జిల్లాలో లిక్కర్ కంటే బీర్ల విక్రయాలే గణనీయంగా పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా 65 వైన్షాప్లు,
దేశంలో అత్యధిక శాతం మంది గుండె సమస్యలు, న్యుమోనియా, ఆస్తమా వల్లే మృత్యువాత పడుతున్నారు. 2020 సంవత్సరంలో 42 శాతం మంది ఈ మూడు సమస్యలతోనే చనిపోయినట్టు ఓ నివేదిక వెల్లడించింది
గడిచిన రెండేండ్లకుపైగా కాలంలో దేశంలో స్మార్ట్ఫోన్ల సగటు ధరలు రికార్డు స్థాయిలో 27 శాతం పెరిగాయి. 2020లో కరోనా వైరస్ మొదలు స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతూపోయాయని ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిప�
దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ మీషో..తన ప్లాట్ఫాంలో 6 లక్షల సెల్లర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 2021 నుంచి ఇప్పటి వరకు ఏడు రెట్లు పెరిగినట్లు తెలిపింద�
ఆదివారంపూట చికెన్ తెచ్చుకోవాలంటే సామాన్యుడు బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఉంది. కారణం కోడి మాంసం ధరలు కొండెక్కాయి. రికార్డు స్థాయిలో కేజీ ధర రూ.310కి చేరింది. ఐదు నెలల కిందట కిలో చికెన్ రూ. 80 నుంచి రూ. 120 మధ్యల�
భారతదేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో 7.6%గా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్కు 7.83 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. మొత్తంగా గత నెలలో
దేశంలో ఇటీవలి కాలంలో మతపరమైన అసహనం బాగా పెరిగిందని సిక్కుల సమన్వయ కమిటీ(ఏపీఎస్సీసీ) ఆవేదన వ్యక్తం చేసింది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అల్లర్లకు పాల్పడుతున్నవారిపై ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై సలహాల
దేశ ప్రజలపై త్వరలో పెట్రో ధరల పిడుగు పడనుంది. రెండు మూడు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఒక్కసారిగా లీటర్కు రూ.10కి పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిపోతున్నా.. దే�
భారీగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులు కరోనా కష్టకాలంలోనూ చెదరని ఎవుసం 2019-20లో 2,692 కోట్ల ఎగుమతులు 2020-21లో 4,180 కోట్లకు పెరుగుదల అత్యధికంగా సుగంధ ద్రవ్యాలు, పత్తి, రైస్ హైదరాబాద్, జనవరి 30 : వ్యవసాయరంగంలో రాష్ట్రం మరోస�
Cotton prices | తెల్ల బంగారం తెలంగాణ రైతులకు సిరులు కురిపిస్తున్నది. జిల్లాలో పత్తి ధర పరుగులు పెడుతున్నది. రోజు రోజుకు పత్తి ధరలు పసిడిలా పరుగులు పెడుతుండటంతో అన్నదాతలకు కాసుల వర్షం కురుస్తున్నది.
లండన్: బ్రిటన్లో స్కూళ్లు తెరిచిన నెల రోజుల తర్వాత పిల్లల్లో కరోనా వ్యాప్తిని గుర్తించారు. సెప్టెంబర్ 25తో ముగిసిన వారంలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల్లో కరోనా కేసులు మరింతగా పెరిగినట్లు ఆ దేశ జాతీయ �
ముంబై : క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్కు మళ్లీ డిమాండ్ పెరిగింది. దీని విలువ బుధవారం 5 శాతం పెరిగి 50,942 పాయింట్లను దాటింది. మంగళవారం సెషన్లో 2,426 డాలర్లకు పైగా లాభపడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 4 న 27,734 డాలర