బిడ్డకు జన్మనివ్వాలంటే మాతృమూర్తికి అది పునర్జన్మే.. అంతటి కష్టమైన ప్రసవం కోసం ప్రైవేటు దవాఖానలకు వెళ్లి రూ.వేలకు వేలు ఖర్చు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.. పేదలకు ఈ పరిస్థితి రావొద్దనే ఉద్దేశంతో మా�
నగరంలో వాతావరణ కాలుష్య తీవ్రత ఒక్కసారిగా మారింది. గత వారంతో పోల్చితే రెండు రోజుల్లో కాలుష్య కారకాలు గాలిలో భారీగా పెరిగాయి. ముఖ్యంగా సూక్ష్మ ధూళి కణాలతోనే ఎక్కువగా విస్తరించి ఉండగా... నగరంలోని కొన్ని ప్ర�
బీఎస్ఈలో లిైస్టెన సంస్థల నికర విలువ రికార్డు స్థాయికి చేరుకున్నది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.283 లక్షల కోట్లకు చేరుకున్నది. బీఎస్ఈ చరిత్రలో ఇంతటి గరిష్ఠ స్థ�
బ్ కా సాథ్, సబ్ కా వికాస్.. ప్రధానిగా నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత 2014లో కనపడ్డ ప్రతి మైకులో పలికిన పలుకులివి. చివరకు ఇదొక నినాదమైంది. అందరితో కలిసి.. అందరి అభివృద్ధి కోసం అన్నది ఈ మాటల సారాంశం. ర�
భారతదేశ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఇండియా సాఫ్ట్ సూపర్ పవర్గా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్�
ఆ తల్లి పేగు ఎంత తల్లడిందిందో.. ఆ తండ్రి మనసు ఎంత క్షోభకు గురైందో.. కానీ ఆ పాపం మూటకట్టుకోక తప్పలేదు. సుతారంగా చేతుల్లోకి తీసుకుని అల్లారుముద్దుగా చూసుకోవాల్సి పసిగుడ్డును.. తమ చేతులతోనే పూడ్చి పెట్టాల్సి �
టీయూలో18మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రెండురోజుల క్రితం ఐదుగురు విద్యార్థులు హైదరాబాద్లో జరిగిన మీటింగ్కు హాజరై తిరిగి వచ్చారు. సోమవారం ఉదయం నుంచి నలుగురు విద్యార్థులు అస్వ
భారత వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. రక్తహీనతతో బాధపడుతున్న మహిళల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి-2022 నివేదిక వెల్లడించింది. ఊబకాయం ఉన్న పెద్దల సంఖ్య 2012లో 2.52 కోట్ల
దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు మళ్లీ పట్టాలెక్కాయి. గత నెలలో ఆటో సేల్స్ జోరుగా సాగినట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. జూన్లో 40 శాతం వాహన విక
జన జీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నది. మొన్నటిదాకా స్తబ్ధుగా ఉన్న కొవిడ్.. కొద్దిరోజులుగా విస్తరిస్తున్నది. ఫలితంగా పాజిటివ్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లా�
రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ పెరుగుతున్నది. రోజువారీ కేసుల సంఖ్య ఐదు వందలకు చేరువైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 494 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు సైతం 1.71 శాతానికి చేరింది. హైదరాబాద్ జిల్లా
ప్రొఫెసర్ సాయిబాబాకు వెంటనే మెడికల్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు మేధావులు, పౌర హక్కుల సంఘాల నేతలు కోరారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల్లో మరోసారి కొత్త అలజడి మొదలైంది. జనవరి వరకు థర్డ్వేవ్తో సతమతమైన జనం ఆరునెలలుగా కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో దేశంలోని పలు రాష్ర్టాల్లో �