wpl 2023 : ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నాలుగో వికెట్ పడింది. జెమీమా రోడ్రిగ్స్ (32) ఔట్ అయింది. ఆశా శోభన ఓవర్లో కీపర్ రీచా క్యాచ్ పట్టడంతో ఆమె పెవిలియన్ చేరింది. మరిజానే కాప్ (16)తో కలిసి జెమీమా నాలుగో వికెట్�
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 154కు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టారు. ఒకదశలో 100 రన్స్ కూడా చేస్తుందో, లేదో �
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడో వికెట్ పడింది. హేలీ మ్యాథ్యూస్ బిగ్ వికెట్ తీసింది. సెటిల్ అయిన రీచా ఘోష్ (28) భారీ షాట్ ఆడి క్యాచ్ ఔట్ అయింది. మేగన్ షట్ (9), శ్రేయాంక పాటిల్ (8) �
భారీ లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరింత కష్టాల్లో పడింది. 93 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ తారా నోరిస్ దెబ్బకు స్వల్ప వ్యవధిలోనే సగానికి పైగా వ
మహిళల టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కోసం తొమ్మిది మంది క్రికెటర్లను ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసింది. భారత జట్టు నుంచి వికెట్ కీపర్ రీచా ఘోష్ మాత్రమే ఈ లిస్టులో చోటు దక్కించు�
భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ చెలరేగడంతో పది పరుగులకే ఆ జట్టు ఇద్దరు బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ప్రస్తుతం
పొట్టి ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. పాకిస్థాన్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ అర్థ సెంచరీ(53 నాటౌట్) తో గెలిపించింది.
ఐసీసీ మహిళల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంత్సరానికి గానూ 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. భారత క్రికెటర్లు నలుగురు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ఈ టీమ్కు న్యూజిలాండ్ ప్ల�
ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో కప్ గెలువడమే లక్ష్యంగా ఎంచుకుంది. బుధవారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో
వీరోచిత పోరాటం చేసినా.. గెలుపు గీత దాటలేకపోతున్న భారత మహిళల జట్టు మంగళవారం ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే ఆసీస్ 3-1తో చేజిక్కించుకోగా.. నామమాత్ర పోరులో విజయంతో సిర�
IND vs PAK | మహిళల ఆసియాకప్లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టులో కెప్టెన్ బిస్మా మరూఫ్ (32), నిదా దార్ (56 నాటౌట్) రాణించారు.
Women's World Cup | మహిళల వన్డే ప్రపంచ కప్లో (Women's World Cup) భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఘోరంగా విఫలమైంది. 36 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది.