కాంగ్రెస్ పాలనలో రేషన్ డీలర్లు అవస్థలు పడుతున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు నిత్యవాసరాలు పంపిణీ చేస్తున్న డీలర్లకు వచ్చే కనీస వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అపర భద్రాదిగా పేరుగాంచిన సిరుసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో ఇండ్లు కోల్పోయిన పేదలు రోడ్డున పడ్డా ప్రభుత్వం కనికరం చూపడం లేదని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని బీఆర్ఎస్ నేత, సింగిల్ విం
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. రాబోయే మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటా ఒకే నెలలోనే పంపిణీ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం నుంచి ఆదేశాలు కూడా వచ�
హిమాయత్నగర్ లోని ఆదర్శబస్తీలో శనివారం 602 రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, నగర మేయ�
Rice Distribution | ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కలెక్టర్ సంతోష్ , ఎమ్మెల్యే రాజారెడ్డి అన్నారు.
రేషన్ దుకాణాల వద్ద సన్న బియ్యం నో స్టాక్ బోర్డులు దర్శనంతో రేషన్కార్డుదారులు ఆందోళనకు గురువుతున్నారు. మేడ్చల్ జిల్లాలో 5,28,881 తెలుపు రేషన్ కార్డులు ఉండగా 10,761,607 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట
Hamalis | మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన రాదండి రాజేష్ శివరాత్రి రోజున గోదావరి నది స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించగా అతని కుటుంబానికి ఆ గ్రామ హమాలీలు(Hamalis) అండగా న�
ఒక్కో పథకాన్ని అటకెక్కిస్తూ.. ఒక్కో హామీకి తిలోదకాలిస్తూ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ సర్కారు మరో స్కీమ్కు రాంరాం చెప్పేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. సంక్రాంతి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం ప
రెండున్నరేండ్లుగా ఉచితంగా బియ్యం ప్రతినెలా 37 లక్షల కుటుంబాలకు భరోసా 4వేల కోట్లతో 18 లక్షల టన్నులు పంపిణీ కరోనా కష్ట సమయంలో పేదలకు అండ వలస కార్మికులకూ బియ్యం ఇచ్చిన రాష్ట్రం ప్రైవేటు టీచర్లకు 3 నెలలు ఉచితంగ
ఆదిలాబాద్ : నెలకు రూ. 2 వేల ఆర్థికసాయం, 25 కిలోల బియ్యం పంపిణీ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం కలిగిస్తాయని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమెందర్ అన్నారు. బుధవారం