ఆస్తికోసం తల్లిని కొడుకు చంపేసిన సంఘటన బుధవారం అర్ధరాత్రి శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు రాళ్లగూడ ర
హైదరాబాద్ ఎయిర్పోర్టులో రాబోయే ఆరేండ్లలో ప్రయాణీకుల రద్దీ దాదాపు రెట్టింపు కానుందని జీఎమ్మార్ గ్రూప్ అంచనా వేస్తున్నది. ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (ఆర్జీఐఏ) జీఎమ్మార్ గ్రూ�
Indigo | జీఎంఆర్ హైదరాబాద్(శంషాబాద్) ఎయిర్పోర్టు నుంచి మక్కాకు ఇండిగో ఎయిర్లైన్స్ నూతన సర్వీస్లను శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రారంభించారు.
Shamshabad Airport | లండన్, మస్కట్, సింగపూర్ నుంచి చెన్నై వెళ్లాల్సిన నాలుగు విమానాలు హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. చెన్నైలో వాతావరణం అనుకూలించకపోవడంతో రాజీవ్గాంధీ ఎయిర్�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపంతో రద్దయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్జీఐఏ ఠాణాకు చెందిన కానిస్టేబుల్, హోంగార్డులు డ్యూటీ ఫ్రీ మద్యం విక్రయిస్తుండగా, సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఆర్జీఐఏ ఠాణాకు చెందిన కానిస్టేబుల్, హోంగార్డులు డ్యూటీ ఫ్రీ మద్యం విక్రయిస్తూ..పట్టుపడ్డారు. నిందితుల వద్ద నుంచి రూ.15లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.