Gold Seize | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 461 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Gold Seize | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ. 82.42 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో తనిఖీలు నిర్వహించగా.. ఇద్దరు ప్రయాణికుల వ�
RGIA | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడి వద్ద 1,761 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తూ ప్రపంచ ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఖ్యాతినార్జించిన శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరో ఘనతను సాధించింది.
RGIA | శంషాబాద్( Shamshabad )లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణాసియా( South Asia )లోనే బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్టు( Best Regional Airport ) గా నిలిచింది. ఈ క్రమంలో స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్టు అవార్డు( Skytrax World Airport Award
అసోచామ్ 14వ ‘అంతర్జాతీయ వార్షిక కాన్ఫరెన్స్ కమ్ అవార్డ్స్-సివిల్ ఏవియేషన్ 2023’లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మెరిసింది. జీఎమ్మార్ ఆధ్వర్యంలో శంషాబాద్లోగల రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమా�
Shamshabad airport | బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.74,02,500 విలువైన 1410 గ్రాముల బంగారు ఆభరణాలను
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టుబడింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా.. ఓ మహిళ ప్రయాణికురాలి నుంచి 282 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం �
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి ఓ ప్రయాణికుడి నుంచి 1022 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 53.77 లక్షలు ఉంటుంద�
హైదరాబాద్, శంషాబాద్ రూరల్, మే 18: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ).. మరోసారి గ్రీన్ ఎయిర్పోర్ట్ గుర్తింపును పొందింది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) గ్రీన్
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 255 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.