శంషాబాద్, అక్టోబర్ 31: శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణికుడి వద్ద రూ.10 లక్షల విలువైన సౌదీ కరెన్సీ రియాల్ను పట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న ఆ ప్రయాణికుడు �
CM KCR | దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో.. హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ
AirIndia | హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లే విమాన ప్రయాణికులకు శుభవార్త. ఎయిరిండియా హైదరాబాద్ నుంచి లండన్ను నాన్ స్టాప్ విమాన సర్వీసును శుక్రవారం ప్రారంభించింది. ఎయిరిండియా 147 విమానం రాజీవ్ గాంధీ
RGIA | రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ( RGIA ) ఇండియాతో పాటు మధ్య ఆసియాలో ఉత్తమ ప్రాంతీయ ఎయిర్పోర్టు అవార్డు వరించింది. వరుసగా మూడో ఏడాది ఈ అవార్డును దక్కించుకున్నట్లు జీఎంఆర్ ( GMR ) వెల్లడించ�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టిన కేంద్రం.. శరవేగంగా అడుగులేస్తున్నది. ఇప్పటికే ఎయిర్ ఎండియా, బీఎస్ఎన్ఎల్, విశాఖ స్టీల్స్తోపాటు పలు ప్రైభుత్వ రం�