నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నం 10లోని క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా జలమండలి తట్టిఖానా రిజర్వాయర్ పక్కను�
సుమారు రూ. 60 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో వెలసిన ఆక్రమణలను షేక్ పేట్ మండల రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్ పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్. 12 పోలీస్ కమాండ్ కంట�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భా గంగా భూసేకరణ చేస్తున్న అధికారులు భూ ములు పోయే రైతులకు నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన అధికారులకు రైతులెవ్వరూ నోటీసులు తీసుకోకపోవడంతో అధికారులకు చే దు అనుభవ�
ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తుదారుల సమస్య ఇప్పటికైనా పరిష్కారం అవుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేండ్లకుపైగా ఎల్ఆర్ఎస్ కోసం ఎదురుచూస్తున్న ప్లాట్ల కొ�
రాయపోల్ రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో పాటు పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు చెట్ల కింద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొం�
షేక్పేట మండల పరిధిలోని బంజారాహిల్స్లో సంగీత దర్శకుడు చక్రవర్తికి కేటాయించిన ఖరీదైన ప్రభుత్వ స్థలంలో వెలసిన ఆక్రమణలను తొలగించిన మండల రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
ఓ వ్యక్తి తన ఇంట్లో నీటి బోరు వేసుకునేందుకు అనుమతి కోరగా.. రెవెన్యూ సిబ్బంది రూ.50 వేలు డిమాండ్ చేశారు. డబ్బుల కోసం ఇబ్బందులు పెట్టడంతో రూ.35 వేలు ఇచ్చిన బాధితుడు.. సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో పోలీసు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం రాపనపల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర చె�
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని శ్రీరాంనగర్ బస్తీలో సుమారు 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నించగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్త
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే నిర్మించిన షెడ్లను షేక్పేట మండల రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చేశారు.
బంజారాహిల్స్: వరుసగా సెలవులు రావడంతో జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని పద్మాలయ అంబేద్కర్నగర్ బస్తీలోని ప్రభుత్వ స్థలంలో వెలిసిన గుడిసెలను రెవెన్యూ సిబ్బంది సోమవారం కూల్చేశారు. షేక్పేట మండల పరిధ