సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో నిబంధనలు ఉల్లంఘించి భూముల డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముంబయి జాతీయ రహదారికి అతి దగ్గరలో ఉన్న మునిపల్లి మండల కేంద్రంతో పాటు �
Bhu Bharati | భూ భారతిలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో చాలామంది రైతులు తాము పడుతున్న ఇబ్బందుల గురించి రెవెన్యూ సదస్సులో భారీ ఎత్తున్న దరఖాస్తులు చేసుకున్నారు. కీసర మండలాన్ని ప్రభ
Kapra | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండల పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. సర్వే నంబర్ 199/1లో ఆదర్శనగర్ పక్కన ఖాళీ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన గదులు, ఇతర నిర్�
భూ భారతి చట్టం ప్రకారం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిషారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న మేనేజర్లు, రెవెన్యూ అధికారుల పదోన్నతులతోపాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల కేంద్ర సంఘం (టీఎంఈసీఎఫ్) డిమాండ్ �
జవహర్నగర్ కార్పొరేషన్లో శుక్రవారం రెవెన్యూ సిబ్బంది పలు కాలనీల్లో అక్రమ నిర్మాణం పేరిట చేపట్టిన పేదల ఇండ్ల కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీసింది. పేదల ఇండ్లపైకి బుల్డొజర్ తీసుకురావడంపై జవహర్నగర్�
Hyderabad | ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగిస్తున్న రెవెన్యూ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు వీరంగం సృష్టించిన ఇద్దరు బస్తీ నేతలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు అయింది.
మహబూబ్నగర్ జిల్లాలోని మూసాపేట్ తాసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రికార్డ్ అసిస్టెంట్ర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడిన ఇసుక మాఫియా లీడర్ శెట్టిశేఖర్పై చర్యలు తీసుకోవాలని శ
Amarachinta | ఒకటవ తేదీ నుంచి రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యం అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నుంచే ఆత్మకూర్, అమరచింత మండలాల్లోని రేషన్ షాపుల ముందు పేదల�
రామోజీ యాజమాన్యం ఆధీనంలో ఉన్న పేదల ఇండ్ల స్థలాలను విడిపించి పేదలకు పంపిణీ చేయకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతామని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ఆయన వ
జీవనోపాధి కోసం పలువురు చిరు వ్యాపారులు ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న షాపులను, డబ్బాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ ఘటన శనివారం ఉదయం మండలంలోని వడపర్తి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.