ఓ పదేళ్లుగా రూపుమాసిపోయిన గుడుంబా రక్కసి నగరంలోకి మళ్లీ ప్రవేశించింది. ఎంతోమంది అమాయకులను బలిగొని ఎన్నో వేల కుటుంబాలను రోడ్డున పడేసిన ఈ మత్తు మహమ్మారిని కేసీఆర్ సర్కారు సంపూర్ణంగా పారదోలితే కాంగ్రెస�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే ఆరు గ్యారెంటీలు అమలవుతాయని.. ఇచ్చిన హామీలు అమలుచేయని కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు అన్నార�
స్థానిక ఎన్నికలు సమీస్తున్న వేళ గద్వాల కాంగ్రెస్లో గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే ప్రభుత్వం రిజర్వేషన్లు, ఎన్నికల తేదీల ను ప్రకటిండంతో అభ్యర్థుల వేటలో ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అ
‘పండుగ సంబరమే లేకపాయె.. దసరాకు రోడ్డు మీద పడేసిండు రేవంత్రెడ్డి.. ఇదేం న్యాయమైతదా.. మాకు పండుగ లేకుండా చేసినోని ఇంట్ల పండుగెట్ల చేసుకుంటరం’టూ కొండాపూర్ హైడ్రా కూల్చివేతల బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస�
మా నాయన ఆపరేషన్ చేయించుకుంటే ఇందిరమ్మ ఈ జాగ చూపించింది. అప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నం. ఈ జాగలో కంపలు ఉంటే తీసేసి ఇక్కడకే వచ్చినం. కాంగ్రెస్కు ఓటేస్తే మాకు మంచిగనే బుద్ధి చెప్పిండ్రు. పిల్లగాళ్లు పెళ్లి�
యుద్ధానికి ముందే సన్నాహక ప్రణాళికలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పాలనలో యుద్ధం మొదలైందని ప్రకటించిన తర్వాత సరంజామాను ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఇది ఇప్పటినుంచి మొదలైందని అనుకుంటే పొరపాటే.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా పేదలకు ఇచ్చిన హామీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఆసరా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు పెంచుతామని హామీనిచ్చినా ఇప్పటివరకు పాలకులు పట్టించుకోవడం లేదు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిపై అనర్హత వేటు తప్పక పోవచ్చని, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చి నా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమై ఉండాలని ఫిర
ఓవైపు కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు.. మరోవైపు పనులు చేపట్టేందుకు నిధులు లేక హెచ్ఎండీఏ అల్లాడిపోతోంది. ఇలాంటి సమయంలో నిధుల సమీకరణపై ఆ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సెప్టెంబర్ లో రంగారె
ఏ కష్టమొచ్చినా నేనున్నా.. అంటూ భరోసా ఇచ్చాడు.. అర్ధరాత్రి అయినా అత్యవసరంగా డబ్బులు కావాలంటే మీ తమ్ముడిలా ఆదుకుంటానంటూ నమ్మబలికాడు. కార్పొరేటర్ నుంచి సీఎం దాకా రాజకీయ నేతలతో ఫొటోలు దిగుతూ తన పరపతి మరో రేం
అన్ని ఉన్నా... అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది కొత్వాల్గూడ ఎకో పార్క్ పరిస్థితి. వరల్డ్ క్లాస్ టూరిజం సేవలు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ రాకతో గ్రహణం ప�
వేములవాడలో ఆదివారం అర్ధరాత్రి నుంచే భయం భయం నెలకొన్నది. తిప్పాపూర్ చౌరస్తా నుంచి మూలవాగు రెండో బ్రిడ్జి వరకు భవనాలను కూల్చివేసేందుకు బుల్డోజర్లు దూసుకురాగా, రాత్రంతా భయానక పరిస్థితి కనిపించింది.
జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు అధికార పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న సదుద్దేశంతో జిల్లాలో పెద్ద ఎత్తున డబుల్బెడ్ రూమ�
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం తిరుమలగిరిలో జరిగిన సభలో తుంగతుర్తి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలక�