స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం అంతటా ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అసలు కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయా? ఉపఎన్నిక వస్తే కడియంకు టికెట్ ఇవ్వొద్దని అన్ని మండలాల అసలు కాంగ్రెస్ అల్టిమేటం
కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి వంచించిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. మాట మార్చడం, మడమ తిప్పడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని అన్నారు.
నేటి వ్యవస్థలో అన్ని రంగాల్లో మార్పు వచ్చినట్టు సమాచార క్షేత్రం కూడా ఈ ప్రభావానికి లోనైంది. ఆధునిక సమాజంలో అన్నివైపులా విలువలు ధ్వంసమైతున్నప్పుడు పత్రికారంగం దీనికి అతీతం కాదు. కాలానికి, మార్పునకు, ధ్వ�
KTR | కేవలం 20 నెలల్లోనే అన్ని వర్గాలను వంచించిన దగాకోరు రేవంత్ సర్కార్.. ప్రైవేట్ రంగంలోని డ్రైవర్లను సైతం నట్టేట ముంచింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అన్న చందంగా పరిస్థితి మారింది. వైద్యులు, సిబ్బంది లేక.. వసతులు కరువై రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎ�
ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తాయన
‘మీరు జర్నలిస్టులా? అయితే ఏ క్యాటగిరీ కింద వస్తారు? ఏ, బీ, లేదా రెడ్? క్యాటగిరీని బట్టి మీకు ప్రభుత్వంలో గౌరవ మర్యాదలు ఉంటాయి’.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మీడియా సర్కిళ్లలో జరుగుతున్న చర్చ ఇది.
రాష్ట్రంలోని గురుకులాల్లో చదువుతున్న విద్యా కుసుమాలకు పౌష్టికాహాం అందడం దేవుడెరుగు, ఇస్తున్న ఆహారం సైతం కలుషితం అవుతూ విద్యార్థులు అస్వస్థత బారిన పడుతున్న సంఘటనలు దాదాపు ప్రతిరోజు వెలుగుచూస్తున్నాయ�
‘రాహుల్గాంధీ డిన్నర్కు రమ్మని పిలిచారు.. వెళ్తున్న’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. 18 నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ ఏకంగా డిన్నర్కు పిలవడంప�
ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో 2016 జూన్లో నమోదైన క్రిమినల్ కేసుపై కింది కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రేవంత్రెడ్డికి హైకోర్టు మినహాయింపునిచ్చింది.
KTR | మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. పోస్టాఫీస్లో ఖాతా ఉంటేనే రూ.2500 జమ చేస్తారనే ఓ వార్త సామాజిక మాధ్య�