మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో వరుసగా ర్యాంకులను, రాష్ర్టానికి పెట్టుబడులను, మరింతగా ప్రజాదరణను గడిస్తూ, బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త ఖ్యాతిని, విస్తరణను సాధిస్తుండటం వీరి భయాలను మరింత పెంచుత
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతుండడంతో దీనిని చూసి ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ నేతలు కుట్రలకు పాల్పడుతూ ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనీస ఇంగితం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాదరావు విమర్శించారు. పేపర్ ల�
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్దే అధికారం. ద్వితీయ స్థానం కోసమే కాంగ్రెస్ , బీజేపీలు పోటీపడుతున్నాయి. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. రాష్ట్రంలో విపక్షాలు చేస్తున్న యాత్రలను ప్రజలు పట్టిం�
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పాలిస్తున్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా, స్వచ్ఛందంగా తప్పుకుంటానని స్పీకర్ పోచారం శ్రీన�
ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ పార్టీశ్రేణులు బ్రహ్మరథం పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అపూర్వ ఆదరణ లభిస్తున్నది. నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. సమావేశాలకు హాజరయ్యే ముఖ్య నేతలక�
KTR | టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో తనపై విమర్శలు చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా మంగళవా�
Minister KTR | టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యహారంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇజ్జత్ మానం లేకుండా అబద్ధాలు చెప్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల �
Minister KTR | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పేపర్ లీకేజీ వ్యవహారంపై తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మం�
నిరుద్యోగుల దీక్ష నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ముందుస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసి పలువురు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.