ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ రసాభాసగా మారింది. కార్యకర్తల అతి ఉత్సాహంతో గందరగోళం నెలకొంది.
రైతుల ఆత్మహత్యలపై అబద్ధాలు మాట్లాడేందుకు రేవంత్రెడ్డికి సిగ్గుండాలి. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగితే, తెలంగాణలో 48 శాతం తగ్గిన విషయాన్ని రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నకే కేంద్ర వ్యవసాయ మంత్రి తో
Balka Suman | బీజేపీ విద్వేషపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆ పార్టీ నేతల పద్ధతి బాగాలేదని, మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవడానికి, వందలాది మంది తెలంగాణ �
Palla Rajeshwar reddy | రాష్ట్రంలో ధాన్యం సేకరణ అద్భుతంగా జరుగుతున్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ సరిగా జరగట్లేదని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని, ఆయనకు తప్ప రైతులు ఎవరికీ ఇబ్బందులు లే�
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ భూస్థాపితమేనని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. శుక్రవారం రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్�
కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్గాంధీ పర్యటన ఏర్పాట్లు ఆ పార్టీలోని వర్గపోరును బహిర్గతం చేస్తున్నాయి. వరంగల్లో వచ్చే నెల 6న రాహుల్గాంధీ బహిరంగసభ ఏర్పాట్ల కోసం వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమ
Congress Party | స్టేట్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. స్టేట్ కాంగ్రెస్ లీడర్ల మధ్య నెలకొన్న వివాదాలు కాస్త సద్దుమణిగాయో లేదో.. అప్పుడే జిల్లా స్థాయి నాయకుల్లో వర్గ విభేదాలు బయట�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై గుర్రుగా ఉన్న పార్టీ సీనియర్ నేతలు తమ అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానం వద్ద వెళ్లగక్కారు. సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో పలువురు నేతలు సమావేశమై రేవంత్రెడ్డి ఒ�
ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్కు సంబంధించిన డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన ఉప్పల శారద కుమారుడు ఉప్పల అభిషేక్తో పాటు రేవంత్రెడ్డి మేనల్లుడు సూదిని ప్రణయ్రెడ్డికి సంబంధాలు ఉన్న
ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రవ్వంత అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బీజేపీకి అవుట్సోర్సింగ్గా రేవంత్ మారాడని విమర్శించారు. కాం గ్రెస్ పార్
రాష్ట్రంలో రైతులను ముంచేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ జట్టు కట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలు వివాదంలో రెండు పార్టీ నేతల తీరే దీనికి బలం చేకూరుస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్�
అన్నా! కులాసేనా?.. నువ్వు కులాసేనా తమ్మీ…అది జెప్పు ముందు.. ఈ పోస్టులో ఉన్నోన్ని కులాసగా ఉండనిస్తారే… నీకు తెల్వదా ఏంది? ఏమైందే… అంత రంది పడుతున్నవు.. మీ పార్టీలో ఎట్ల ఉందో.. గికడ మా పార్టీల గూడ గట్లే ఉందే.