టీఎస్ఎండీసీ ఎండీ క్రిశాంక్ ట్వీట్ హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఓ వ్యక్తిని రూ.కోట్లలో మోసం చేసిన ఆరోపణల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడల్ని ప్రశ్నించిన వారిపై కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పీసీసీ పదవి కొనుక్కున్న 420 పోటు మొనగాడైతే 2018లో ఎందుకు ఓడాడు? సీఎంను విమర్శించే స్థాయి ఉందా? కాంగ్రెస్ వల్లే చక్కెర పరిశ్రమ మూత నియోజకవర్గం కోసమే టీఆర్ఎస్లోకి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ హైదర
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ సీనియర్లు ఏకమవుతున్నారు. ఆయనను పార్టీ పదవి నుంచి దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇంతకాలం మీడియా సమావేశాల్లో విమర్శలు గుప
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇవాళ రోడ్లశాఖ గ్రాంట్లపై లోక్సభలో మాట్లాడారు. మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైనట్లు ఆయన ఆరోపించారు. భారత్మాల ప్రాజెక్టు కింద మోదీ ప్రభుత్వం ఇచ్చ
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న రాష్ట్రమంత్రి వీ శ్రీనివాస్గౌడ్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ప్రవర్తనను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ శాసనసభలో ఘాటుగా స్పందించారు. ఆ పార్టీ అధ్యక్షుడి గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. దీంతో ఎమ్మె
హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు వైజాగ్ స్టీల�
కాంగ్రెస్ను నిద్రలేపేందుకే రేవంత్ ఎత్తుగడ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పగటి కల�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కించపరుస్తూ మాట్లాడటం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వం బలవంతంగా తనను సెలవుపై పంపించిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి స్పష్టంచేశారు. తాను ఇంట్లో జారిపడిన కారణంగా ఎడమభుజం పైన ఎముక
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని డీజీపీ స్పష్టం చేశారు. తనను రాష్ట్ర ప్రభుత్వం �