కాంగ్రెస్ పార్టీలో ఉనికి కోసం పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రకు పార్టీలోని సీనియర్లు దూరం గా ఉంటున్నారు. ‘హాథ్ సే హాథ్ జోడో’ ఇప్పుడు చేతులు కలవని యాత్రగా కనిపిస్తున్న�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని ప్రతిపక్షాల నాయకులు కంటి వెలుగు శిబిరాల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకొని ప్రగతి పనులను చూడాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథో�
Gutta Sukender reddy | దేశానికి మంచి భౌష్యత్తు ఇచ్చేలా ఖమ్మం సభ జరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశాన్ని లౌకికశక్తిగా ఉంచేలా ఖమ్మం సభ మార్గదర్శనం చేసిందన్నారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అవగాహన లేని మూర్ఖులని, అలాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్పై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఆయన స్థానంలో మాణిక్రావ్ ఠాక్రేను
manikrao thakre | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా మాణిక్రావు ఠాక్రే నియామకం అయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల వాట్సాప్ గ్రూప్ నుంచి ప్రస్తుత
Revanth reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మరోసారి షాకిచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమానికి సీనియర్లు గైర్హజరయ్యారు. పార్టీ అధిష్ఠానం
వనపర్తి జిల్లాలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డికో హఠావో.. కాంగ్రెస్ బచావో.. ఆందోళన గాంధీభవన్కు చేరింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మాజీ రాష్ట్రపతి మనవడు చల్లా వెంకట్రాంరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆ జి�
యుద్ధ విద్యల్లో చివరిదైన దండాన్ని మాత్రమే నమ్ముకుని బీజేపీ దేశమంతా అరాచకీయం చేస్తున్నది. బీజేపీ ఎన్నెన్ని ప్రభుత్వాలను ఎట్లా కూలదోసిందో కొత్తగా ఏకరువు పెట్టడం లేదు. షర్మిలకు తన అన్నతో ఉన్న గట్టు పంచాయ�
కాంగ్రెస్ సీనియర్ల దెబ్బకు రేవంత్రెడ్డి వర్గం రాజీనామాల బాట పట్టింది. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన 12 మంది నేతలు పార్టీలోని కమిటీల్లో తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రేవంత్రెడ్డి వర్గం పై అసమ�