వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రూ.2 లక్షల రుణమాఫీ, ఏడాది తిరక్కుండానే 2 లక్షల ఉద్యోగాలు, పేదలకు రూ.5 లక్షల ఉచిత వైద్యం, ఇంటి నిర్మాణానికి ఉచితంగా రూ. 5 లక్షలు, బెల్టుషాపుల రద్దు అని ఎన్నికల హామీలను గుప్ప�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విఫలమైన నాయకుడని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అని విమర్శించారు. ‘ఓటుకు నోటు’కు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్కు.. తనను విమర్శించే అర్హత లేదని స్పష్టం చేశారు.
KTR | నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డలు కేసీఆర్ కుటుంబమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భూపాలపల్లి అంబేద్కర్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పత్రిపక్షా
Errabelli | రేవంత్రెడ్డి, వైస్ షర్మిల పాదయాత్రల పరువు తీస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన ఎమ్మెల్యే రాజయ్య, జ�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రమంతా తిరిగేది భూ కబ్జాల కోసమేనా అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రశ్నించారు.
ప్రగతి భవన్ను నక్సల్స్ పేల్చేయాలం టూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తప్పుపట్టారు. రేవంత్రెడ్డి అలా అనకుండా ఉండాల్సిందని అ�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన ‘చీప్' వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి హాథ్ సే హాథ్ జోడో యాత్రలో ఆయన మాట్లాడిన మాటలు గులాబీ నేతలు, రాజకీయ ప
ప్రగతిభవన్ను నక్సలైట్లు గ్రేనెడ్లతో పేల్చివేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి
Y Satish Reddy | ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతిభవన్ను నక్సలైట్లు పేల్చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను రెడో చైర్మన్ వై సతీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
MLA Sudarshan reddy | తెలంగాణ ప్రజల ఆకాంక్షాలకు ప్రతిరూపంగా ఉన్న ప్రగతిభవన్ను పేల్చివేయాలన్న రేవంత్రెడ్డిపై పీడీయాక్టు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన లేకపోవడంతో.. ప్రచారం కోసం ప్రగతి భవన్ మీద నక్సలైట్లు గ్రెనేడ్లు వేయాలని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్�
KA Paul | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విరుచుకుపడ్డారు. ప్రగతి భవన్ను తగులబెడదామంటూ ఒక టెర్రరిస్టులో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.