Bhatti Vikramarka | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. సేవ్ కాంగ్రెస్ నినాదాన్ని సీనియర్లు ఎత్తుకున్నారు. పార్టీని నాశనం చేసే కుట్ర
పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి హిందీ బాగా లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అవహేళన చేసేలా మాట్లాడటం ఆమె అహంకారానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరా�
బీజేపీ భాష విధానం దేశంలో మరోసారి అసమానతలకు, అవమానాలకు, హేళనకు తావిస్తుందనడానికి తాజా పార్లమెంట్ సన్నివేశమే చక్కని ఉదాహరణ. హిందీ రాకుంటే, హిందీ సరిగ్గా మాట్లాడకుంటే పనికిరాని వారిలా చిత్రీకరించడం, అవమా�
Kunamneni Sambashiva rao | పార్లమెంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హిందీ భాష మాట్లాడిన తీరును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అవమానపరచడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రం
రాష్ట్ర కాంగ్రెస్లో కొత్త కమిటీల ఏర్పాటుపై అసంతృప్త జ్వాలలు కొనసాగుతున్నాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై పార్టీ సీనియర్లు ఆగ్రహంతో రగిల
Bellaiah naik | కాంగ్రెస్లో కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు కల్లోలం సృష్టిస్తున్నాయి. పీసీసీ కొత్త కమిటీలపై వివాదం రోజురోజుకు ముదురుతున్నది. అంకితభావంతో పార్టీకి సేవచేస్తున్నవారిని కాదని కొత్తగా చేరిన వారికి,
తెలంగాణ రాష్ర్టాన్ని అస్థిరపర్చేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని, రాష్ర్టాన్ని కబ్జా చేసేందుకు సమైక్యవాదులు మరోసారి ప్రయత్నిస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హెచ్చరించారు.
రూపాయి అనగానే... మొన్న కేటీఆర్ బయటపెట్టిన రాజ్గోపాల్రెడ్డి సుశీ ఇన్ఫ్రా కంపెనీ నుంచి నిస్సిగ్గుగా కోట్లాది రూపాయలను మునుగోడు ఓటర్లను కొనడానికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చేయడం కూడా మీకు గుర్తుకువచ్చి�
టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావుకు కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని టీపీసీసీ నేత రేవంత్రెడ్డి నోరుపారేసుకోవడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన �
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దమ్మ తల్లి గుడి ఆవరణలో సామూహిక అత్యాచారం
కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీతో ఆ పార్టీ నేతలు రెండు గంటలకుపైగా భేటీ అయ్యారు. ఒక్కొక్క నేతతో 10-15 నిమిషాలపాటు ప్రియాంక మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాలను పరిశీలిస్తున్నట్లు ఆమె స్పష్టం చే