టీపీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్రెడ్డి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన ఆరోపణను తాను కూడా నమ్ముతున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి చెప్పారు. గాంధీభవ�
కాంగ్రెస్లో అసంతృప్త కుంపట్లు చల్లారడం లేదు. ఆగ్నికి ఆజ్యం పోసినట్టు మునుగోడులో ఆ పార్టీ నిర్వహించిన సభ ఆసంతృప్తులను మరింత రెచ్చగొట్టినట్టయ్యింది. ఈ సభతో పార్టీలో రేవంత్రెడ్డి వన్మ్యాన్ షో మరింత ఎ
Komatireddy Venkat reddy | కాంగ్రెస్లో చండూరు సభ పెట్టిన చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్పై చేసిన వ్యాఖ్యలకు పీసీసీ అధ్యక్షుడు
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ రేవంత్ క్షమా�
హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ) : ‘నిన్నమొన్న పార్టీలోకి వచ్చి తమాషా చేస్తున్నడా…?’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి తన ఆగ్రహాన్
కాంగ్రెస్ పార్టీ రేవంత్రెడ్డి అనే దుర్మార్గుడి చేతుల్లోకి వెళ్లిందని, ఆయన సైన్యం ఓ దొంగల ముఠాగా ఏర్పడిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఓ మాఫియాగా మారిపోయిందని దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మాఫియా మాదిరిగా పార్టీని నడుపుతున్నాడు. రేవంత్ రాజకీయాలతో కడుపు మండిపోతోంది. ఏం చేయలేని పరిస్థితి�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగా, తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆ జాబితాలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీన
Komatireddy Venkat reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై ఆయన ఫైరయ్యారు.
రాహుల్ కంటే.. బాబు మాటే మిన్న రాష్ట్రంలో పెద్ద పెద్ద డైలాగులు.. ఢిల్లీలో గప్ చుప్గా గాయబ్ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెద్ద పెద్ద డైలాగులు.. ఢిల్లీలో జాడ లేని పత్తా. ఇదీ! టీపీసీసీ అధ్యక్�
కేసీఆర్ను ఎదుర్కొనలేక కాళేశ్వరంపై నిందలు ఇంజినీర్ పెంటారెడ్డికి రేవంత్ క్షమాపణలు చెప్పాలి నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ ధ్వజం హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్ర కాంగ్రెస్లో నేతల మధ్య పంచాయితీ పరాకాష్టకు చేరింది. ఒకవైపు రేవంత్రెడ్డి, మరోవైపు సీనియర్ నేతలు ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు.