ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్ వేటు విధించడం ఎంతవరకు సమంజసం అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. అసెంబ్లీ సమావేశాల నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి భాషను తెలంగాణ సమాజమంతా వ్యతిరేకిస్తున్నదని, కాబట్టి తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమ�
శాసనసభ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సస్పెన్షన్ నిరసిస్తూ శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సంద�
ఎన్నో ఏండ్ల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ను సీఎం రేవంత్రెడ్డి మార్చురీకి పంపిస్తామని అధికార మదంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం సహించదని, వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప�
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయని సీఎం రేవంత్రెడ్డి ఆదివారం స్టేషన్ఘన్పూర్ పర్యటనకు వస్తున్నారని, ఆయన పాల్గొనే సభను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హెచ్చరిం
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజవకర్గ పరిధిలో రూ. 800 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ కేం�
పులకేసిలా సీఎం రేవంత్ తీరు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ తన ప్రసంగంలో ప్రభుత్వ పనితీర�
Gummadidala | 39 రోజులుగా డంపింగ్యార్డు(ఎంఎస్డబ్ల్యూ)రద్దుపై ఆందోళనలు, నిరహారదీక్షలు చేస్తున్న సర్కారు స్పందించకుండా మౌనంగా ఉందని రైతు జేఏసీ నాయకులు సీఎం రేవంత్రెడ్డి సర్కారుపై ధ్వజమెత్తారు.
MSF | సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణకు చట్టం తీసుకువస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ఎస్సీ వర్గీకరణ ప్రకారమే చేపట్టాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు తోకల �
MLA Marri Rajashekar Reddy | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చావు నోట్లో తలపెట్టి 26 రోజులపాటు ఆమరనిరాహారదీక్ష చేసిన తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిఒక్కరు ఖండించాలని ఆత్మ�
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ నియంతృత్వ వైఖరిని ఖండిస్తూ మహబూబాబాద్�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ (BRS) నాయకులు డిమాండ్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేతకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, ఆత్మకూరు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎవరూ హర్షించరని రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ఇటువంటి సలహాలు ఎవరిస
రాష్ట్రంలో కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఈ నెలలోనే కొత్తకార్డులు జారీచేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.