తెలంగాణ జాతి పిత, ఉద్యమ నేత, 14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహా మనిషి కేసిఆర్ అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు, కౌన్సిలర్ చీమ న�
ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలు అప్రకటిత కరెంటు కోతలతో ఎండిపోతున్నాయని, ప్రజా ప్రభుత్వానికి అన్నదాతల అరిగోస పట్టదా? అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తారు. ఆదివారం రంగా
Farmer Suicide | రాబందు రేవంత్ రెడ్డి పాలనలో రైతులు పిట్టల్లా రాలుతున్నారు. రైతుబంధు సరిగా ఇవ్వక, సాగునీరు ఇయ్య చేతగాక, ఎరువులు సరిగా సరఫరా చేయక, పంటకు నష్టపరిహారం ఇయ్యక, పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించక రైతు ద్రో�
ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన రెండు వేర్వేరు లా పరీక్షలకు ఒకే ప్రశ్నపత్రం ఇచ్చారని, ప్రశ్నపత్రం కూడా సరిగా సెట్ చేయరాని వారు ఏం పాలిస్తారని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ప్రాణాలు అర్పించిన ఉద్యమకారుడు, అమరుడు కొండేటి వేణుగోపాల్
Niranjan Reddy | రిజర్వాయర్లో మూడున్నర టీఎంసీల వరకు కృష్ణా నది నీళ్లు నిలువ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకోలేక రైతుల పంటలు ఎండిపోయేందుకు కారణమైందన్నారు నిరంజన్ రెడ్డి. నాలుగు రిజర్వాయర్లు పూర్తయినా కృష్
మరో రూ.1,000 కోట్ల అప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వం భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ)కు ప్రతిపాదనలు పంపించింది. నవంబర్ 11న(మంగళవారం)నిర్వహించే ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంటామని శుక్రవారం ఇండెంట్ పెట్టింద�
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. ఓ వైపు స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల కోసం బీసీలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Student unions | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన కమీషన్ల పాలనలా ఉన్నదని కేయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. రాష్ర్టంలో 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రేవంత్రెడ్డి సర్కారు చెలగాటమాడుతోందని
జనవరిలో రెండు దఫాలుగా 5,800 కోట్లు, ఫిబ్రవరి 4న 3,000 కోట్లు, మార్చి 4న మరో 2,000 కోట్ల్ల రుణాలను సమీకరించింది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఒక్క ఆర్బీఐ నుంచే రూ.66,827 కోట్ల అప్పు తీసుకున్న రేవంత్ సర్కారు..