జనవరిలో రెండు దఫాలుగా 5,800 కోట్లు, ఫిబ్రవరి 4న 3,000 కోట్లు, మార్చి 4న మరో 2,000 కోట్ల్ల రుణాలను సమీకరించింది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఒక్క ఆర్బీఐ నుంచే రూ.66,827 కోట్ల అప్పు తీసుకున్న రేవంత్ సర్కారు..
రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న అతి పెద్ద చర్చ ఫార్ములా ఈ-రేస్. ఈ కేసును అడ్డం పెట్టుకొని రేవంత్ సర్కారు పురపాలక శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరె
ఫోర్త్సిటీ పేరిట జరుగుతున్న భూ బాగోతాన్ని బయట పెడుతున్నందుకే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
Telangana |ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల అప్పు తీసుకున్నది. స్వయంగా ఆర్డీఐ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో నిరుడు డిసెంబర్ 7న అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 315 రోజుల్లో రే
దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కారుపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తక్షణమే షరతులు లేకుండా రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కలిగించాలని డిమాండ�
పోలీసు స్థలాలపై రేవంత్ సర్కారు కన్ను పడింది. నగరం నడిబొడ్డు నుంచి ఆర్మ్డ్ రిజర్వు ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ను తరలించే ప్రయత్నం జరుగుతున్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి. గోషా మహల్లోని పోలీస్ స్టే�
తెలంగాణ ఆడపడుచులకు అతి పెద్దదైన బతకమ్మ పండుగలో ప్రస్తుతం నాటి వైభవం కనిపించడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పూర్వ స్థితిని సంతరించుకున్న పూల పండుగ నేడు అస్థిత్వం కోసం పోరాడాల్సి వస్�
వారంతా చిరుద్యోగులు. ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్నామన్న పేరే తప్ప ఉద్యోగ భద్రత ఉండదు. నెలంతా పనిచేస్తే వచ్చేది రూ.15 నుంచి 20వేల లోపే. శ్రమదోపిడీకి చిరునామాగా మారిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను
ఆర్మూర్ ప్రాంత రైతాంగం మరోసారి కదం తొక్కింది. రేవంత్ సర్కారుకు ఉద్యమ సత్తా రుచి చూపింది. షరతుల్లేని రుణమాఫీ కోసం పోరాటాల గడ్డ ఆర్మూర్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ శనివారం నిర్వహించిన మహాధర్నా దిగ్విజ�
‘రేవంత్ సర్కారు అమలు చేసిన పంట రుణమాఫీ మాకు వర్తించదా..? బీఆర్ఎస్ హ యాంలో రూ.లక్ష వరకు ప్రతి రైతు తీసుకున్న క్రాప్లోన్లు మాఫీ అయ్యాయి.. ఇప్పుడెందుకు జరగడం లేదు’.. అని అధికారులను రైతులు నిలదీశారు.
అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఆయా సెంటర్లలో సిబ్బంది లేక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కొంత మంది రిటైర్డ్ కావడం, మరికొందరు పని మానుకోవడంతో ఖాళీల సంఖ్య భారీగా పెరిగి
అన్ని అర్హతలున్నా రైతులకు రుణమాఫీ కాలేదు. మూడు విడతల్లోనూ వారికి మోక్షం లభించలేదు. చాలా గ్రామాల్లో పావువంతు మందికి కూడా మాఫీ వర్తించలేదు. దీంతో రేవంత్ ప్రభుత్వంపై రైతులు రగిలిపోతున్నారు. తమకు రుణమాఫీ ఎ