సైబర్ నేరాలు, శాంతిభద్రతల పేరిట ఏఐ ఆధారంగా పనిచేసే నాలుగు హై-ఎండ్ టెక్టూల్స్ను కొనుగోలు చేయాలన్న రేవంత్ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అధునాతన టెక్టూల్స్ రాష్ట్ర ప్రజ
రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ జూలై 19 నాటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్నది. తొలి వార్షికోత్సవం సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. తాము సాధించిన ఘనతలను వివరించారు. ఈ వివ
కురుల సిరులున్న అమ్మ కొప్పు ఎటువేసినా అందమే అన్నట్టు ఆదాయం పంచుకునే మార్గాలు తెలిసిన సర్కారు ఏది చేసినా కుదురుగానే ఉంటుంది. మన ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డికి ఈ విషయంలో పెద్దగా ప్రవేశం లేదని ఆయనే పరోక్షం�
బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది..’ అన్నట్టుగా, రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం మిగిలేది ‘చివరి గింజే’ అని తేలుస్తున్నది. చివరిగింజ వరకు కొంటాం.. ఆఖరి గింజను కొన్న తర్వాతే అన్నీ ముగిసినట్టు ప్రక�
“వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ గ్రామ సరిహద్దులోని శ్రేయకు రెండెకరాల భూమి ఉన్నది. ప్రభుత్వం
నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను రైతు ఖాతాలలో జమ చేశామని ప్రకటనల నేపథ్యంలో
తనకు బ్యాంకు నుంచి మెసేజ్ రాలే�
వరంగల్ జిల్లాలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని రూరల్ మాజీ ఎమ్మెలే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నస్రుల్లాబాద్, రుద్రూర్ మండలాల్�
రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలాలని రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు సమయాత్తమవుతున్నారు. కేసీఆర్ పాలన మళ్లీ రావాలంటూ నాచారంలో సోమవారం ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ తీశారు. ‘కేసీఆర్ పాలన కావాలి.. కాంగ్రెస్ పాల�
రాష్ట్రంలో అయితే లూటీ, లేదంటే లాఠీ రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ అక్రమాలకు అడ్డుచెప్పిన వారిపై నిర్భంధకాండ ప్రయోగిస్తూ, విచక్షణారహిత�
రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) వన్టైం సెటిల్మెంట్పై ప్రజల్లో ఆదరణ తగ్గుతున్నది. గత ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా పరిష్కరిస్తామన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక బ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆ పార్టీ నేతలపై నిర్బంధం కొనసాగింది. గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ల పర్వం నడి
ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలంటూ మండలంలోని బండోనిపల్లికి చెందిన రైతులు హైకోర్టు మెట్లు ఎక్కారు. వారి వివరాల ప్రకారం బండోనిపల్లి గ్రామానికి చెందిన 16మంది రైతులు తాము ప్రభుత్వం ప్రకటి
మెదక్ మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డిని పేట్ బషీరాబాద్ కొంపల్లి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద
రేవంత్ సర్కారు మరో నిజాం నిరంకుశ పాలనను తలపిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిని స్థానిక �
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. రెక్కల కష్టాన్ని నమ్ముకునే జీవులు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో కాయకష్టం చేసుకొని నిర్మించుకున్న ఇండ్లను రేవంత్ సర్కార్ భూస్థాపితం చేసింది. అలా ఇండ్లు కోల్పోయి �