కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల�
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఇరిగేషన్శాఖ ఇంజినీర్లలో కలవరం మొదలైంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ నీటిహక్కులపై ఇష్టారాజ్యంగా రాజకీయ ప్రకటనలు చేస్తుండటం వారిని ఆందోళనలోకి నెట్టేసింది.
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజల అభ్యున్నతికి పాటుపడాల్సిన కాం గ్రెస్ సర్కార్.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. భయపెట్టడం, వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని ఒక్కో వర్గంపై కక్ష గట్టినట్టు
పేదలు గుడిసెలు వేసుకుంటేనే బుల్డోజర్లు పెట్టి మరీ కూల్చివేయించిన రేవంత్ సర్కార్కు తమ పార్టీ నాయకుడు ఎన్నెస్పీ స్థలంలో అక్రమంగా కట్టిన ఇల్లు మాత్రం కనిపించడం లేదు. ఖమ్మం నగర పరిధిలో విలువైన ఎన్నెస్పీ
పదేళ్ల కేసీఆర్ పాలన యావత్ తెలంగాణ రైతాంగం రాజులుగా దర్జాగా బతికారని, రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రైతుల జీవితాలను అగమాగమయ్యాయని రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే �
సిరిసిల్లలో సెస్ కొనసాగుతుందా లేదా? అన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. సెస్ రద్దు చేయాలని యోచిస్తే వినియోగదారులు, మేధావులు, సెస్ పా�
కృష్ణా జలాల విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) ఏకపక్ష వైఖరి విమర్శలకు తావిస్తున్నది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి ఏపీ సర్కార్కే వత్తాసు పలుకుతూ ట్రిబ్యునల్ అవార్డు మార్�
రాష్ట్రంలోని ఆనకట్టల భద్రత, మరమ్మతులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. వాటి పునరుద్ధరణ కోసం నిధులను విడుదల చేయడం లేదు. అదేమంటే బడ్జెట్ లేదంటూ బుకాయిస్తున్నది. కనీసం కేంద్రం మంజూరు చేస�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయంతో రేవంత్ ప్రభుత్వం ఫ్రస్టేషన్లోకి వెళ్లిపోయింది, గ్రామీణ ప్రాంత ఓటరు చూపిన సాహసోపేత నిర్ణయం వల్ల కాంగ్రెస్ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఈ నే�
కేసీఆర్ హయాంలో తెచ్చిన ఉచిత నీళ్ల పథకాన్ని ఎత్తేసేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సకల హంగులతో విలసిల్లిన నగరం ఇప్పు�
సైబర్ నేరాలు, శాంతిభద్రతల పేరిట ఏఐ ఆధారంగా పనిచేసే నాలుగు హై-ఎండ్ టెక్టూల్స్ను కొనుగోలు చేయాలన్న రేవంత్ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అధునాతన టెక్టూల్స్ రాష్ట్ర ప్రజ
రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ జూలై 19 నాటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్నది. తొలి వార్షికోత్సవం సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. తాము సాధించిన ఘనతలను వివరించారు. ఈ వివ