భూములను దోచుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ ఆధ్వ�
Jagadish Reddy | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు అక్రమంగా తీసుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అభ్యంతరం తెలపడం లేదని మాజీ మంత్రి , ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.
రేవంత్ సర్కార్ నిర్వాకంతో తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడనున్నది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు గొడ్డలిపెట్టులా మారింది. ట్రిబ్యునల్ వాదనలన్నీ నీరుగారే ప్రమాదం ఏర్పడింది. ఏపీ సర్�
కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టంచేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోవడం, గత ప్రభుత్వ పథకాల రద్దుకు కుట్�
రాష్ట్రంలో మహిళల భద్రతను కాపాడటంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీ, దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్
రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేసేందుకే రేవంత్ సర్కార్ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. తెలంగాణభవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియ�
Secret Deal | కర్నాటక, తదితర రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల జూరాలకు భారీగా వరద వస్తోందని , వచ్చిన నీళ్లను వచ్చినట్లే తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఏపీకి వదిలేస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్త
కాంగ్రెస్ సర్కార్ స్నేహ ధర్మానికి తూట్లు పొడుస్తున్నదని, తమ సహకారంతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివర�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పారిశ్రామిక రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతున్నారని కోరుట్ల ఎ�
రేవంత్రెడ్డి ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే రాష్ర్టాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ వి మర్శించారు. సోమవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల�
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఇరిగేషన్శాఖ ఇంజినీర్లలో కలవరం మొదలైంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ నీటిహక్కులపై ఇష్టారాజ్యంగా రాజకీయ ప్రకటనలు చేస్తుండటం వారిని ఆందోళనలోకి నెట్టేసింది.
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజల అభ్యున్నతికి పాటుపడాల్సిన కాం గ్రెస్ సర్కార్.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. భయపెట్టడం, వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని ఒక్కో వర్గంపై కక్ష గట్టినట్టు