బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆ పార్టీ నేతలపై నిర్బంధం కొనసాగింది. గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ల పర్వం నడి
ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలంటూ మండలంలోని బండోనిపల్లికి చెందిన రైతులు హైకోర్టు మెట్లు ఎక్కారు. వారి వివరాల ప్రకారం బండోనిపల్లి గ్రామానికి చెందిన 16మంది రైతులు తాము ప్రభుత్వం ప్రకటి
మెదక్ మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డిని పేట్ బషీరాబాద్ కొంపల్లి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద
రేవంత్ సర్కారు మరో నిజాం నిరంకుశ పాలనను తలపిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిని స్థానిక �
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. రెక్కల కష్టాన్ని నమ్ముకునే జీవులు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో కాయకష్టం చేసుకొని నిర్మించుకున్న ఇండ్లను రేవంత్ సర్కార్ భూస్థాపితం చేసింది. అలా ఇండ్లు కోల్పోయి �
డీఎస్సీ పరీక్షలను పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థించినా, ఆందోళనలు చేసినా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని డీఎస్సీ అభ్యర్థులు మరో అస్ర్తాన్ని సంధించారు.