కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు నిరుపేద కుటుంబాలకు మంజూరు చేస్తామని చెప్పి, ఇందిరమ్మ కమిటీ అనర్హులను ఎంపిక చేస్తున్నారని, గ్రామంలో అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు అర�
కాంగ్రెస్ సర్కార్ ముందుచూపులేకుండా చేస్తున్న పనుల వల్ల ప్రజలపై పెనుభారం పడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇన్నాళ్లు తాత్సారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తీరా వర్షాలు ప్రారంభమైన తర్వాత ఆగ
Chidambaram | బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీలకు ముప్పు అని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన పార్టీలన్నీ ఇండియా బ్లాక్లో ఉండాలని తాను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాన�
Sanitation Workers | ఇళ్ల నుంచి చెత్త సేకరించే పారిశుద్ధ్య కార్మికులకు (Sanitation Workers) నగల పెట్టె దొరికింది. అయితే అందులోని బంగారు ఆభరణాలపై వారు ఆశ పడలేదు. తమ నిజాయితీని చాటారు. నగల పెట్టెను పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెల�
Adoptive Parents Return Child | పిల్లవాడి చెడు అలవాట్లు భరించలేని దత్తత తల్లిదండ్రులు ట్రస్ట్కు తిరిగి అప్పగిస్తామని చెప్పారు. దీంతో ఆ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ బాలుడితో అనుబంధం పెంచుకోలేకపోతున్నట్లు దత్త�
దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2000 నోట్ల (RS.2000 Notes) మార్పిడి, డిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. ఈ ఏడాది మే 19న 2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నోట్ల మార్పిడీక�
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు బ్యాంకులు చేస్తున్న పొరపాట్లను గుర్తించి, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.217 కోట్లు వెనక్కి ఇచ్చేలా చేశారు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా మహిళా సంఘాలకు లబ్ధి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారత విద్యార్థులకు సాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విదేశీ వర్సిటీల్లో వారికి ప్రవేశాలను కల్పిం
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్న ఐటీ, ఐటీయేతర సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు రావడం పెరుగుతున్నది. గత కొన్నిరోజు�
దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించిందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గాన�
న్యూఢిల్లీ: ఒక కార్మికుడు కష్టపడి సంపాదించి దాచుకున్న రూ.లక్ష పోగొట్టుకున్నాడు. అయితే అతడి డబ్బు సంచిని కనుగొన్న ఓ కానిస్టేబుల్ అనంతరం సేఫ్గా తిరిగి ఇచ్చాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఉత్తరప�
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్లు టోకరా వేసి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని డొమినికా నుంచి తీసుకువచ్చేందుకు వెళ్లిన భారతీయ అదికారుల బృందం ఉత్త చేతులతో వెనుదిరిగింది. చోక్సీపై