హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు చకోర పక్షు ల్లా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ విరమణ పొంది ఏడాది దాటినా బెనిఫిట్స్ బిల్లులు క్లి యర్ కావడం లేదు.
సీఎం రేవంత్ సారూ..నాకు రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇప్పించం డి.. లేకుంటే నేను బతుకుడు కష్టమే.. నన్ను కాపాడండి’ అంటూ ఓ రిటైర్డ్ ఏఎస్ఐ రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తున్నది.
ప్రభుత్వ విద్యాలయాల్లో సుదీర్ఘకాలం పనిచేసి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేసి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు, అధ్యాపకుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, రిటైర్మెంట్ అ�
రిటైర్మెట్ బెనిఫిట్స్ అందక దిక్కుతోచని స్థితిలో రిటైర్డ్ ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన కాంగ్రెస్ ప్రభుత్వానికి అర
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక నిర్వహణ ఫలితంగా ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాధారణమైన అవసరాలకూ నిధులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లోకి జారుకుంటున్నది మన రాష్ట్రం. అమలుకాని హామీలు, పట్టాలెక్�
సాధారణంగా ఆర్టీసీలో ఉద్యోగులకు ఉద్యోగ విరమణ పొందిన రోజే ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ఆనవాయితీ. కానీ, ఇది గతంగా మారిందని రిటైర్డ్ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 వేల మందికిపైగా ఉద్యోగులు �
రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందుతున్నవారికి పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్లు సకాలంలో చెల్లించడంలో రేవంత్రెడ్డి సర్కారు విఫలమవుతున్నది. ఏటా రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభ�
ప్రజలను కాపాడిన పోలీసులకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో భద్రత కరువైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఏఎస్ఐగా పనిచేసి ఎనిమిది నెలల క్రితం రిటైరైనా, తనకు రావాల్స
ఎనిమిది నెలలైనా బెనిఫిట్స్ రావడం లేదని.. ఈ పరిస్థితుల్లో తాను ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని రిటైర్డ్ ఏఆర్ ఎస్సై సాధిక్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు ఫిక్స్డ్ వేతనం రూ.18వేలతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆశ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు నీరుగారుతున్నాయి. వాటిని సర్కారు విస్మరించడంతో అక్కడ పని చేస్తున్న టీచర్లు, వర్కర్ల సంక్షేమం అటకెక్కింది. అంగన్వాడీ కేంద్రాలలో పని చేసిన టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ �
సుదీర్ఘకాలం ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు పూర్తి చేసి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు.. ఇప్పుడు తాము దాచుకున్న సొమ్ముతో పాటు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు.