రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందకపోవడంతో మనస్తాపానికి గురై కొంతమంది పెన్షనర్లు చనిపోతున్నారని, వారి మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ హెచ్చర�
ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయ్యాక ఇద్దరు కుమారులకు ఇండ్లు కట్టించి వారికి పెండ్లిళ్లు చేయాలని కలలు కన్నాడు.. మరో ప్రభుత్వ ఉద్యో గి తనకు ఉన్న ఇద్దరు కుమారులకు ఇండ్లు కట్టించే పనులు ప్రారంభించాడు.. �
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన కంభంపాటి శ్రీనివాసరావు ఇటీవల పదవీ విరమణ పొందారు. కాగా తన రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, జేఏసీ నాయకులకు, అధికార
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వివిధ పథకాల కింద చెల్లించాల్సిన వాటితో పాటు, ఇతర వర్గాలకు ప్రభుత్వం ఏకంగా రూ.1.16 లక్షల కోట్లు బాకీ పడింది.
విరమణ ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పడుతున్నారు. రిటైర్డ్ ఏడాదిన్నర కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 20 ఏండ్ల సర్వీసు పూర్తి చేసిన అనంతరం స్వచ్ఛంద పదవీ విరమణను ఎంచుకుంటే ‘ప్రో రేటా ప్రాతిపదికన’ చెల్లింపులు పొందేందుకు అర్హులని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించి�
ఓడెక్కేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగినాక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం. ఎన్నికల సమయం లో కుప్పలు తెప్పలుగా హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ పార్టీ తీరా గద్దెనెక్కినాక వాటి అమలున
అధికారం ఇవ్వండి చాలు.. ఆరు నెలల్లో అన్ని సమస్యలు హాంఫట్ చేస్తామన్నట్టుగా గారడీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అందులో పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తామనేది ఒకటి.
TGSRTC | గౌలిగూడ బస్టాండ్.. నేటి తరానికి పెద్దగా పరిచయం లేని ఈ బస్టాండ్ ఒకప్పుడు హైదరాబాద్ వాసులకు చిరపరిచితం. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ప్రయాణికులు ఈ బస్టాండ్కు చేరుకునేవా
‘ఉద్యోగుల పెండింగ్ బిల్లులు బాకీపడ్డ మాట వాస్తవం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితేం బాగాలేదు. అప్పులకు వడ్డీలు కట్టేందుకే పైసల్లేవు. మొత్తం పెండింగ్ బిల్లులను ఒకే సారి విడుదల చేయలేం.
పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొంది ఏడాది గడిచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో మానసిక క్షోభకు గురై గుండెపోటుతో రిటైర్డ్ ఇన్స్పెక్టర్ శుక్రవారం మృతి చెందా�
జీహెచ్ఎంసీ పరిపాలన పరమైన అంశాల్లో మార్పులు చేశారు. ఉద్యోగుల రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ వంటి అంశాల్లో కమిషనర్కు ఉన్న అధికారాలను (అడ్మిన్), అడిషనల్ కమిషనర్ (ఫైనాన్స్)కు బదలాయించారు.