రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందుతున్నవారికి పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్లు సకాలంలో చెల్లించడంలో రేవంత్రెడ్డి సర్కారు విఫలమవుతున్నది. ఏటా రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభ�
ప్రజలను కాపాడిన పోలీసులకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో భద్రత కరువైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఏఎస్ఐగా పనిచేసి ఎనిమిది నెలల క్రితం రిటైరైనా, తనకు రావాల్స
ఎనిమిది నెలలైనా బెనిఫిట్స్ రావడం లేదని.. ఈ పరిస్థితుల్లో తాను ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని రిటైర్డ్ ఏఆర్ ఎస్సై సాధిక్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు ఫిక్స్డ్ వేతనం రూ.18వేలతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆశ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు నీరుగారుతున్నాయి. వాటిని సర్కారు విస్మరించడంతో అక్కడ పని చేస్తున్న టీచర్లు, వర్కర్ల సంక్షేమం అటకెక్కింది. అంగన్వాడీ కేంద్రాలలో పని చేసిన టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ �
సుదీర్ఘకాలం ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు పూర్తి చేసి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు.. ఇప్పుడు తాము దాచుకున్న సొమ్ముతో పాటు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాలు దాదాపు 5 వేల మంది రిటైర్మెంట్ పొందారని, వారికి వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ
రాష్ట్రంలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై రాష్ట్ర ప్ర భుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇ ప్పటికే కేంద్ర ప్రభుత�
అంగన్వాడీ వర్కర్స్కు (Anganwadi Workers) రాష్ట్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించనున్నట్లు ప్రకటించింది.
అంగన్వాడీ టీచర్లకు రూ.ఐదు లక్షలు, ఆయాలకు రూ.రెండు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య , మును�
కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీ విలీన ప్రక్రియను మూలన పడేసింది. ఐదున్నర నెలలు దాటినా ఈ అంశంపై నోరే మెదపడం లేదు. మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం తమ సమస్యల�
రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణలు ఈ నెలాఖరు నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును గత కేసీఆర్ సర్కారు 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచిన విషయం తెలిసిందే.