ఎందరో మహనీయల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా స్వతంత్ర భరత్ ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 79 స్వతంత్ర దినోత్సవ వేడుక
నాడు ఓ వెలుగు వెలిగిన సంప్రదాయ డిగ్రీ కోర్సులు.. నేడు ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు అడ్మిషన్ల కోసం పోటీపడి ప్రచారం చేసిన కళాశాలలు.. ప్రస్తుతం చడీచప్పుడు లేకుండా పోయాయి. కొన్నేళ్ల క్రితం వరకూ..
Donald Trump | వెనెజులా (Venezuela) నుంచి అమెరికా (USA) కు వలసొచ్చిన వారి బహిష్కరణకు సంబంధించిన కేసులో అక్కడి సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఖండించారు.
జేఈఈ మెయిన్ (JEE Main) సెషన్ 2 ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) గురువారం విడుదల చేయనుంది. బీటెక్, బీఈ ప్రవేశాలకు పరీక్ష ఫైనల్ కీని కూడా అందుబాటులో ఉంచనుంది. అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో పరీక్షలు రాసిన విద్యార
సిరిసిల్ల జిల్లాలో జరిగిన కో-ఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ సొసైటీ (సెస్) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు నిర్దంద్వంగా తిరస్కరించారని, తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తేల్చిచెప్పారని బీఆర్ఎస�
ఇంటి అరుగుపై కూర్చుని భో జనం చేస్తున్న మహిళపై కారు దూసుకొచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందిన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామంలో గురు వారం జరిగింది. ఎస్సై ప్రసాదరావు �
గత ఏడాది ఎకరం సాగుకు అయిన ఖర్చు.. సుమారు రూ.28,000.. ఈ ఏడాది ఎకరం సాగుకవుతున్న ఖర్చు రూ.35,250. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆ ఆదాయం మాటేమిటో కానీ.. ఖర్చును మాత్రం భయంకరంగా పెంచేశారు. అస�
ఐబీపీఎస్ | ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సోనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విడుదలచేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు
నేటి రాత్రి వరకు కట్టలు కట్టే ప్రక్రియ.. ఆ తర్వాతే లెక్కింపు గురువారం ఉదయానికి తొలి ప్రాధాన్యత ఓట్లపై స్పష్టత హైదరాబాద్ సిటీబ్యూరో/నల్లగొండ ప్రతినిధి, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం నిర్వహ�