ఇంటి అరుగుపై కూర్చుని భో జనం చేస్తున్న మహిళపై కారు దూసుకొచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందిన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామంలో గురు వారం జరిగింది. ఎస్సై ప్రసాదరావు �
గత ఏడాది ఎకరం సాగుకు అయిన ఖర్చు.. సుమారు రూ.28,000.. ఈ ఏడాది ఎకరం సాగుకవుతున్న ఖర్చు రూ.35,250. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆ ఆదాయం మాటేమిటో కానీ.. ఖర్చును మాత్రం భయంకరంగా పెంచేశారు. అస�
ఐబీపీఎస్ | ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సోనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విడుదలచేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు
నేటి రాత్రి వరకు కట్టలు కట్టే ప్రక్రియ.. ఆ తర్వాతే లెక్కింపు గురువారం ఉదయానికి తొలి ప్రాధాన్యత ఓట్లపై స్పష్టత హైదరాబాద్ సిటీబ్యూరో/నల్లగొండ ప్రతినిధి, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం నిర్వహ�