హరిత రామగుండం నిర్మాణం అందరి లక్ష్యంగా పని చేద్దామని, మొక్కల సంరక్షణ ఈసారి మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో బుధవారం జరిగిన వన
ఇండ్ల నిర్మాణాల కూల్చివేత బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం మినహా ఎక్కడా కూడా 150 ఎకరాలు సేకరించలేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల అర్బన్ నూకపల�
జన్మనిచ్చిన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత వారి సంతానంపై ఉంటుందని, నిర్లక్ష్యం చేసిన వారిపై చట్ట రిత్యా చర్యలుంటాయని కలెక్టర్ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లో వయో వృద్ధుల సంరక్షణ చ�
‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. నన్ను క్షమించండి నాదే తప్పు... ఏమండీ మీరు నన్ను క్షమించండి.. మీ అమ్మడు మంజు...’ అంటూ ఓ వివాహిత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది.
ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
గాంధీ దవాఖానలో నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
రాచకొండ కమిషనర్గా నియమితులైన తరుణ్ జోషి.. బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలతో సమావేవాన్ని ఏర్పాటు చేశారు.
Chairman Vakulabaranam | దేశంలో ఎక్కడా లేనివిధంగా బలహీనవర్గాలకు వేల కోట్ల విలువ చేసే స్థలాలు కేటాయించి, భవన నిర్మాణాలకు నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభర
Minister Koppula | పార్టీకి మూలస్తంభాలైన కార్యకర్తలు బాధ్యతయుతంగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Minister Koppula ) పేర్కొన్నారు.
Minister Koppula Eshwar | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం పారదర్శకంగా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) తెలిపారు.
Minister Errabelli | దశాబ్ది వేడుకలను విజయవంతం చేయాల్సిన అధిక బాధ్యత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
‘అమిత్ షా, రాజగోపాల్రెడ్డి ప్లాన్ చేసి తెలంగాణలో చిచ్చు పెట్టేందుకే మునుగోడు ఎన్నిక తెచ్చిండ్రు. అక్కెరలేని ఎన్నిక తెచ్చిన బీజేపీకి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన్రు. బానిస పనులతో తెలంగాణ ఆత్�