సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : రాచకొండ కమిషనర్గా నియమితులైన తరుణ్ జోషి.. బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలతో సమావేవాన్ని ఏర్పాటు చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని, సైబర్నేరాల కట్టడికి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.