రాచకొండ కమిషనరేట్లో ముగ్గురు డీసీపీలు, ఒక అదనపు డీసీపీని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహేశ్వరం డీసీపీ సునీత వనపర్తి జిల్లా ఎస్పీగా, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి మహేశ్వరం డీసీపీగా �
జిల్లాలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రోజురోజుకూ గన్ కల్చర్ పెరిగిపోతున్నది. కొందరు తుపాకులతో బెదిరించి భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలూ ఇటీవల వెలుగు చూస్తున్�
సోషల్మీడియా కాపురాలను కూల్చేస్తుండటంతో దంపతులు పోలీస్స్టేషన్ల మెట్లెక్కుతున్నారు. సోషల్మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలే కొంప ముంచేస్తున్నాయి. అటు భార్య, ఇటు భర్త ఇద్దరూ ఈ సమస్యలతో ఠాణాల
ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న వాళ్లు తమ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శిస్తూ పతకాలు సాధించి రాచకొండ కమిషనరేట్కు మంచిపేరు తీసుకురావాలని పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆకాంక్షించారు.
CP Sudheer Babu | రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు పెరిగాయి. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది 4% అధికంగా నేరాలు నమోదయ్యాయి. వీటిలో హత్యలు, కిడ్నాప్లు, రేప్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు సోమవారం విడుదల చేసిన 2024 వార్షిక �
DJ sound | రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో(Rachakonda Commissionerate) మత పరమైన ఊరేగింపుల్లో(Religious processions) డీజే సౌండ్ సిస్టమ్(DJ sound system) వినియోగంపై నిషేధం పోలీస్ కమిషనర్ సుధీర్బాబు బుధవారం ఉత్తర్వులు జ�
CP Sudhir Babu | ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్తగా సైకిల్ పెట్రోలింగ్ను(Cycle patrol) ప్రారంభించామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు(CP Sudhir Babu) తెలిపారు.
Drugs | డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ (Rachakonda Commissionerate) పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(CP Sudhir babu) తెలిపారు.
రాజస్థాన్కు చెందిన ఓం రామ్, సన్వాల్ అనే ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రదేశ్�
Drugs | రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionerate)పరిధిలో భారీగా డ్రగ్స్ను(Huge drugs) ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 కిలోల ఓపియం, 24 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకొని ఏడుగురు నిందితులను ఎల్బీ నగర్(LB Nagar) ఎస్వోటీ ప
హైదరాబాద్లో (Hyderabad) మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్లో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను పోలీసులు సీజ్చేశారు. దొంగచాటుగా డ్రగ్స్ తరలిస్తున్న ఎడుగురిని అరెస�
రాచకొండ కమిషనర్గా నియమితులైన తరుణ్ జోషి.. బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలతో సమావేవాన్ని ఏర్పాటు చేశారు.
డయల్ 100కు కాల్ చేస్తే.. 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలికి చేరుకొనే పోలీసులు.. నేడు గంటలు, రోజులైనా.. చేరుకోలేని పరిస్థితి ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ పరిస్థితి మరింత అ
రాష్ట్రంలో పలువురు పోలీసు సూపరింటెండెంట్ స్థాయి (నాన్ క్యాడర్) అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన పోలీసు అధికారులకు పోస్టింగ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.