సోషల్మీడియా కాపురాలను కూల్చేస్తుండటంతో దంపతులు పోలీస్స్టేషన్ల మెట్లెక్కుతున్నారు. సోషల్మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలే కొంప ముంచేస్తున్నాయి. అటు భార్య, ఇటు భర్త ఇద్దరూ ఈ సమస్యలతో ఠాణాల
ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న వాళ్లు తమ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శిస్తూ పతకాలు సాధించి రాచకొండ కమిషనరేట్కు మంచిపేరు తీసుకురావాలని పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆకాంక్షించారు.
CP Sudheer Babu | రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు పెరిగాయి. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది 4% అధికంగా నేరాలు నమోదయ్యాయి. వీటిలో హత్యలు, కిడ్నాప్లు, రేప్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు సోమవారం విడుదల చేసిన 2024 వార్షిక �
DJ sound | రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో(Rachakonda Commissionerate) మత పరమైన ఊరేగింపుల్లో(Religious processions) డీజే సౌండ్ సిస్టమ్(DJ sound system) వినియోగంపై నిషేధం పోలీస్ కమిషనర్ సుధీర్బాబు బుధవారం ఉత్తర్వులు జ�
CP Sudhir Babu | ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్తగా సైకిల్ పెట్రోలింగ్ను(Cycle patrol) ప్రారంభించామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు(CP Sudhir Babu) తెలిపారు.
Drugs | డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ (Rachakonda Commissionerate) పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(CP Sudhir babu) తెలిపారు.
రాజస్థాన్కు చెందిన ఓం రామ్, సన్వాల్ అనే ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రదేశ్�
Drugs | రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionerate)పరిధిలో భారీగా డ్రగ్స్ను(Huge drugs) ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 కిలోల ఓపియం, 24 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకొని ఏడుగురు నిందితులను ఎల్బీ నగర్(LB Nagar) ఎస్వోటీ ప
హైదరాబాద్లో (Hyderabad) మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్లో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను పోలీసులు సీజ్చేశారు. దొంగచాటుగా డ్రగ్స్ తరలిస్తున్న ఎడుగురిని అరెస�
రాచకొండ కమిషనర్గా నియమితులైన తరుణ్ జోషి.. బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలతో సమావేవాన్ని ఏర్పాటు చేశారు.
డయల్ 100కు కాల్ చేస్తే.. 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలికి చేరుకొనే పోలీసులు.. నేడు గంటలు, రోజులైనా.. చేరుకోలేని పరిస్థితి ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ పరిస్థితి మరింత అ
రాష్ట్రంలో పలువురు పోలీసు సూపరింటెండెంట్ స్థాయి (నాన్ క్యాడర్) అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన పోలీసు అధికారులకు పోస్టింగ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థంగా అడ్డుకోవడంలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నదని సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రగ్ పెడ్లర్స్పై పీడీ యాక్టు నమోదు చేస్తున్నా
ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిపై 2 శాతం వడ్డీతో లాభాలొస్తున్నాయంటే అది నమ్మశక్యంగా ఉం టుంది..అలా కాకుండా పెట్టిన పెట్టుబడిపై మొదటి నెల నుంచే 5 నుంచి 50 శాతం లాభాలొస్తాయం టూ ఎవరైనా చెప్పారంటే అది పక్కా మోసం