హోలీ (Holi) పండుగ సందర్భంగా హైదరాబాద్లో (Hyderabad) రెండు రోజులపాలటు మద్యం దుకాణాలు (Wine shops) బంద్ కానున్నాయి. రాచకొండ కమిషనరేట్ (Rachakonda commissionerate) పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార�
యాదాద్రి భువనగిరి జిల్లాలో కొందరు పాల వ్యాపారులు కల్తీ పాలు తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ పాలతో ప్రజలకు తీవ్ర అనారోగ్యం కలుగుతుందని తెలిసినా అవి ఏ మాత్రం పట్టనట్లు తమ పని చేసుక
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ 3 జోన్ల నుంచి 5 జోన్లకు విస్తరించింది. రాచకొండ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత సైబరాబాద్ పరిధిలో ఉన్న ఎల్బీనగర్ జోన్ రాచకొండలో విలీనమైన విషయం తెలిసిందే.
విధి నిర్వహణలో గత 24 ఏండ్లుగా చేసిన సేవలను గుర్తిస్తూ 74వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం రాచకొండ కమిషనరేట్కు చెందిన ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ మామిళ్ల శ్రీధర్రెడ్డికి ఇండియన్ పోలీస్ మ�
యువతుల ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధిస్తున్న నలుగురు యువకులను ఘట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు �
హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎం శ్రీనివాస్ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా కమిషరేట్ సిబ్బందితో ప్రత�
సరూర్నగర్లో భారీగా గంజాయి పట్టివేత | నగరంలోని సరూర్నగర్లో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏపీ నుంచి తరలిస్తుండగా.. 320 కిలోల గంజాయిని ఎస్ఓటీ