హిందూ ధర్మ పరిరక్షణకు మనమంతా పిడికిలి బిగించాల్సిన సమయం ఆసన్నమైందని విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం జాతీయ కన్వీనర్ ఆకారపు కేశవరాజు పిలుపునిచ్చారు. వీహెచ్పీ స్థాపించి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్�
మానవ అక్రమ రవాణా నిర్ములన లో ప్రజలు అందరు భాగస్వామ్యం అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చని డీ ఈ ఓ మాధవి అన్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ ఆధ్వర్యంలో పెద్దపల�
Anurag Thakur: ఏ బాధ్యత లేకుండా రాహుల్ గాంధీ ఇన్నాళ్లూ అధికారాన్ని ఎంజాయ్ చేసినట్లు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. లోక్సభలో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. ఇప్పుడు రాహుల్ గాంధీకి అధికారంతో పాటు బాధ్యత కూడా వ�
జమ్ముకశ్మీర్లోని రియాస్ (Reasi) వద్ద బస్సుపై దాడికి పాల్పడింది తామేనని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (TRF) ప్రకటించింది.
కృతయుగంలో ధర్మం అన్నింటికంటే తీపి.. త్రేతాయుగంలో నిజాయితీ, బాధ్యత అన్నింటినీ మించినవి.. ద్వాపరయుగంలో పై రెండు యుగాల కంటే చెడు పెరిగింది కాబట్టి, చెడ్డవారి నిర్మూలనే ధ్యేయం. మరి కలియుగంలో ధర్మం, నిజాయితీ, బ�
రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శశాంక గురువారం బాధ్యతలు స్వీకరించగా.. అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 2013వ బ్యాచ్ ఐఏఎస్కు చెందిన ఆయన మహబూబాబాద్ జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. వివాదరహితుడు అని, ప
అంతరించి పోతున్న నాటక కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. అభినయ థియేటర్ ట్రస్ట్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సౌత్జోన్
MLA Chander | సమాజంలోని పేదలకు, అనార్థులకు సేవ చేయడం వారికి చేయూతను అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం శారదానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జ్యోతి గాంధీ ఫౌండేషన�
ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలోని బెనీ (Beni) ప్రావిన్స్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దీంతో 20 మంది సాధారణ పౌరులు మృతిచెందారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామి
దేశంలో గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదలకు రాష్ట్ర బీజేపీ నాయకులు నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. గురువారం స్థానిక ధర్మభిక్షం భవన్�