ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలోని బెనీ (Beni) ప్రావిన్స్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దీంతో 20 మంది సాధారణ పౌరులు మృతిచెందారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామి
దేశంలో గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదలకు రాష్ట్ర బీజేపీ నాయకులు నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. గురువారం స్థానిక ధర్మభిక్షం భవన్�
మునుగోడులో బీజేపీ ఓటమి ము మ్మాటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని అమిత్షా 2017 నుంచి విశ్వ ప్రయత్నా లు చేస్తున్నారు
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయిన ఆరేండ్ల బాలుడిని అతడి తాతకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కరోనాతో 2021 మే 13న తండ్రి, జూన్ 12న తల్లి మరణించారు. దీంతో బాలుడి బాధ్యతను అతడి చిన్నమ్మక
పల్లెలను బాగు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని హవర్గ గ్రామాన్ని సందర్శించారు. వీధుల గుండా తిరుగుతూ ప్రజల సమస్యలు �
అటవీ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మాచారెడ్డి మండలంలోని బంజపల్లి, మర్రితండా గ్రామాల్లో అటవీ భూములను ఎఫ్డీవో శ్రీనివాస్రావుతో కలిసి శనివారం ఆ�
వేగం కన్న.. ప్రాణం మిన్న.. అతివేగం ప్రాణానికే ప్రమాదకరం.. ఇలాంటి సూచనలు ఎన్ని పెట్టినా, పోలీసులు, రవాణాశాఖ ఎన్ని తనిఖీలు చేపట్టినా వాహనదారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ప్రమాదాల సంఖ్యను తగ్
చెరువులు కలుషితం కాకుం డా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం కేసీతండా చెరువు కట్ట వద్ద రూ.25లక్షల సొంతనిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్న 30 అడుగుల శివుడి �
హైదరాబాద్ : మేడ్ ఇన్ ఇండియా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ “కూ” యాప్ సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు యూజర్లకు అవగాహన కల్పిస్తోంది. “కూ” యాప్ లోని యూజర్లు, స్థానిక భాషలలో తమపోస్టులను షే
సదాశివనగర్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. శనివారం సదాశివనగర్ మండల పరిషత్ కో- ఆ�