ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన బత్తుల మానసతో పాటు వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగిణి దాసరి సరళ, ఏఎస్సై బండ సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ స్వరూపా ముత్యంరావు లను పట్టణానికి చెందిన సిద�
Minister Errabelli | ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో పోలీసు శాఖ వ్యవస్థపై గౌరవం పెరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli ) అన్నారు.
Ashok Gehlot | ప్రధాని నరేంద్ర మోదీకి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలను ఆయన గౌరవించాలని హితవు పలికారు. ప్రధాని మోదీ ఈ దిశగా పయనిస్తారని తాను ఆశిస్తున్నానని అన్నారు.
ఎస్సీలు ఆత్మగౌరవంతో బతికేందుకు, ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు నిస్తూ ప్రతిష్ఠాత్మకంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుకు తమ ఆసక్తి ఉన్న రంగాల్లో రూ.10 లక్షల విలువైన యూన
ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించారు. గురువారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. గోండ్గూడ నుంచి స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అ�
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై వైసీపీ, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఆంధ్రాలో అంబేద్కర్ విగ్రహం పెడతామని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్�
మహాత్ముడి వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం నగరంలో పలు సంఘాలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు. (చిత్రంలో) గాంధీ ఆస్పత్రి ఎదుట ఉన్న బాపూజీ విగ్రహానికి పుష్పాంజలి ఘ�
ఉద్యోగులంటే జీతం తీసుకుని మన కింద పనిచేసే బానిసలని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్న రోజుల్లో ఓ అమెరికన్ కంపెనీ సీఈఓ ఉద్యోగుల కష్టనష్టాలను అర్ధం చేసుకుని వారికి అండగా ఉంటూ గౌరవించాలని చెబ�
మాజీ కేంద్ర మంత్రి బాబు జగ్జీవన్రామ్ జాతికి అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు చోట్ల బుధవారం జగ్జీవన్రామ్ వర్ధంతిని నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సోమవారం ప్రగతిభవన్లో పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమురయ్య
పేదలు ఆత్మగౌరవంతో సొంత ఇంటిలో సంతోషంగా జీవించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో కలెక్టర్ శర్మన్తో కలిసి రెవెన్యూ, హౌసింగ్ అధి
ఒక వ్యక్తి ధనవంతుడైనప్పుడు అతడు పూజింపకూడని వాడైనప్పటికీ పూజింపబడుతాడు. పోగూడని వ్యక్తి ఐనప్పటికి అతని వద్దకు పోతారు. నమస్కరింప తగని వ్యక్తి ఐనప్పటికినీ నమస్కరిస్తారు. ఇదంతా ధనం ప్రభావంగా భావించాలి. అ�