రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉన్నందున వానా కాలం పంటకు సరిపడా యూరియా వ్యవసాయ సహకార సొసైటీల ఎలాంటి ఆంక్షలు లేకుండా అందుబాటులో వుంచాలని రాయికల్ మండల, పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శివాని వి�
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభపరిష్కార వేదికగా నిలుస్తుందని, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కరీంనగర్ అర్బన్ పరిధిలో�
Final Rites | ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే అదే అవకాశంగా కుల వృత్తులు, పనిబాట్ల వారు, కర్మకాండలు చేసే పనివాళ్లు, అడుక్కునే వాళ్లు హక్కుదారులుగా ఇష్టం వచ్చినట్లు డిమాండ్ చేసి �
బీడీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఏఐటీయూసీ అనుబంధ విభాగం బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం మెట్పల్లి పట్టణ సమీపంలోని వెల్లుల్ల రోడ్డులో గల సాంబాజీ బీడీ కంపెనీ ప్ర�
నైరుతి రుతుపవనాలు ఈసారి దేశాన్ని ముందుగానే పలకరించాయి. రైతులకు ఇది శుభవార్తే అయినప్పటికీ ము న్ముందు ఎక్కడ, ఎంత వర్షపాతం నమోదవుతుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
Operation Sindoor | పాక్ ప్రేరేపిత ఉగ్ర శిబిరాలపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూరు ను విజయవంతంగా నిర్వహించడం పట్ల ఏపీ కేబినెట్ అభినందిస్తూ తీర్మానం చేసింది.
One Nation One Election: జమిలి బిల్లులను జేపీసీకి పంపారు. ఇవాళ లోక్సభలో ఆ తీర్మానం పాసైంది. దీంతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆ బిల్లుపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నది. మొత్తం 39 మంది ఎంపీలు ఆ కమిటీలో ఉన్న�
Tamil Nadu Assembly | తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరంలో టంగ్స్టన్ మైనింగ్కు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. వాటర్ రిసోర్స్ మినిస్టర్ దురై మురుగన్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ప్రవేశపెట్టారు. కే�
Article 370 | జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 (Article 370) పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభ�
One Nation, One Election | దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రణాళికను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ కోరింది. ఈ ప్రతిపాదన అప్రజాస్వామ్యమని ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి
West Bengal | పశ్చిమ బెంగాల్ విభజనను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్తో కూడిన ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యం�
Scrap NEET | వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) పేపర్ లీక్పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం పార్లమెంట్ను ఈ అంశం కుదిపేసింది. ఈ నేపథ్యంలో
Caste Based Census | దేశ వ్యాప్తంగా కుల ఆధారిత జనాభా గణన చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించారు. కుల ప్రాతిపదికన జన గణనతో పాటు జనాభా గణనను వెంటనే ప్రార�