గ్రామంలో బెల్ట్ షాపులు రద్దుచేసి ప్రజల ఆరోగ్యం పై దృష్టి సారిస్తామని బీఆర్ఎస్ మండల మహిళా నాయకురాలు, సర్పంచ్ ఆకవరం భవాని అన్నారు. చిగురుమామిడి గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో బుధవారం గ్రామ సభ న�
Trump Tariffs: భారత్పై అదనంగా విధించిన సుంకాన్ని ఎత్తివేయాలని అమెరికా చట్టసభ ప్రతినిధులు తీర్మానం చేపట్టారు. డిబోరా రాస్, మార్క్ వాడే, రాజా కృష్ణమూర్తి.. ఆ తీర్మానం చేశారు. భారత్పై అదనపు సుంకాన్ని వి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council) చేసిన తీర్మానాన్ని అమెరికా వీటో (Veto) చేసింది. ఈ తీర్మానానికి 15 దేశాల సభ్యత్వం గల ఐరాస భద్రతా మండలిలో 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా అగ
రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉన్నందున వానా కాలం పంటకు సరిపడా యూరియా వ్యవసాయ సహకార సొసైటీల ఎలాంటి ఆంక్షలు లేకుండా అందుబాటులో వుంచాలని రాయికల్ మండల, పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శివాని వి�
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభపరిష్కార వేదికగా నిలుస్తుందని, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కరీంనగర్ అర్బన్ పరిధిలో�
Final Rites | ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే అదే అవకాశంగా కుల వృత్తులు, పనిబాట్ల వారు, కర్మకాండలు చేసే పనివాళ్లు, అడుక్కునే వాళ్లు హక్కుదారులుగా ఇష్టం వచ్చినట్లు డిమాండ్ చేసి �
బీడీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఏఐటీయూసీ అనుబంధ విభాగం బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం మెట్పల్లి పట్టణ సమీపంలోని వెల్లుల్ల రోడ్డులో గల సాంబాజీ బీడీ కంపెనీ ప్ర�
నైరుతి రుతుపవనాలు ఈసారి దేశాన్ని ముందుగానే పలకరించాయి. రైతులకు ఇది శుభవార్తే అయినప్పటికీ ము న్ముందు ఎక్కడ, ఎంత వర్షపాతం నమోదవుతుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
Operation Sindoor | పాక్ ప్రేరేపిత ఉగ్ర శిబిరాలపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూరు ను విజయవంతంగా నిర్వహించడం పట్ల ఏపీ కేబినెట్ అభినందిస్తూ తీర్మానం చేసింది.
One Nation One Election: జమిలి బిల్లులను జేపీసీకి పంపారు. ఇవాళ లోక్సభలో ఆ తీర్మానం పాసైంది. దీంతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆ బిల్లుపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నది. మొత్తం 39 మంది ఎంపీలు ఆ కమిటీలో ఉన్న�
Tamil Nadu Assembly | తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరంలో టంగ్స్టన్ మైనింగ్కు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. వాటర్ రిసోర్స్ మినిస్టర్ దురై మురుగన్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ప్రవేశపెట్టారు. కే�
Article 370 | జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 (Article 370) పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభ�