Rahul Gandhi | లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి రాహుల్ గాంధీ అంగీకరించవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన�
Pakistan | పాకిస్థాన్ (Pakistan)లో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 8న జరగాల్సిన సాధారణ ఎన్నికలను వాయిదా వేయాలని పాకిస్థాన్ సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
Farmers Resolution | ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటామని మేడ్చల్,మల్కాజిగిరి రైతులు తీర్మానం చేశారు. ఈమేరకు మంగళవారం మేడ్చల్,మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మానం ప్రతిని ర�
Revanth reddy | కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కరెంట్ షాకిస్తున్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వద్దని రైతాంగాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ అధ్యక్షుడి వ్యాఖ్యలకు దిమ్మదిరిగే షాకిస్తూ కనువిప్పు కలిగిస్తున్
Governor Vs MK Stalin | తమిళనాడు గవర్నర్ ప్రజలకు మిత్రుడిగా ఉండటానికి సిద్ధంగా లేరని సీఎం స్టాలిన్ విమర్శించారు. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ పెండింగ్లో ఉంచుతూ తప్పుడు సమాచారం ఇస్తున్నారని దుయ్యబట్�
Hinduphobia:హిందువులపై దాడుల్ని అమెరికా ఖండించింది. జార్జియా రాష్ట్రంలో ఈ నేపథ్యంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. హిందూఫోబియాను వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు.
గుజరాత్ హింసాకాండకు (Gujarat riots) ప్రధాని మోదీయే (PM Modi) అంటూ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించి విడుదల చేసిన డాక్యుమెంటరీ (BBC for documentary) దేశంలో దుమారం రేపిన విషయం తెలిసిందే.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు అంతా కొన్ని కొత్త రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. కొత్త ఏడాది కొత్త విషయాలు నేర్చుకోవాలనో, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలనో, సామాజిక సేవ చేయాలనో, బుక్స్ చదవాలి, త్వ
దశాబ్దాలుగా పేరుకుపోయిన అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోక పోవడంతో పోడు సమస్య కొనసాగుతూ వచ్చింది. అర్హులకు హక్కుపత్రాలు అందకపోవడంతో సాగు చేసుకుంటున్న గిరి
పశ్చిమ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీబీఐ, ఈడీ చేస్తున్న దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని తాను అనుకోవటం లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల మిత�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ తిరిగి చేపట్టాలనే డిమాండ్ ఆ పార్టీ వర్గాల్లో ఊపందుకుంది. పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించాలని కోరుతూ పలు రాష్ట్రాలు తీర్మానాలను ఆ�
ప్రజల సమస్యలు పరిష్కరించడానికే నగర బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో బుధవారం కమిషనర్ ప్రావీణ్య, అధికారులతో కలిసి ఆమె పర్యటించి సమస