కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. మాల్దీవుల నుంచి గురువారం సాయంత్రం సింగపూర్ చేరుకున్న ఆయన స్పీకర్ మహింద యాపా అబేవర్దనకు తన రాజీనామాను ఈ మెయిల్ ద్వారా పంప
ఈ నెల 13వ తేదీన తన పదవికి రాజీనామా చేస్తానని శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స వెల్లడించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘేకు అధికారికంగా సమాచారం ఇచ్చినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. �
తీవ్రమైన నైతిక వర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి ఎట్టకేలకు రాజీనామా చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘన, ఓ రేపిస్టు ఎంపీని కీలక పదవిలో నియమించటం ఆరోపణలతో కొద్దిరోజులుగ�
బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ప్రధాని బోరిస్ జాన్సన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆర్థికమంత్రి పదవికి రిషి సునక్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ట్విట్టర్లో పో�
ఉద్యోగానికి రాజీనామా చేయాలంటే ఎవరైనా రకరకాలుగా ఆలోచిస్తారు. అతి కష్టం మీదనే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటారు. దానికి కారణాలను సవివరంగా రాసి రాజీనామా లేఖను బాస్ ముందు పెడతారు. అయితే ఒక వ్యక్తి మాత్రం సూటిగా తన
గుజరాత్ కాంగ్రెస్ మాజీ నేత హార్ధిక్ పటేల్ పార్టీని వీడిన మరుసటి రోజే కాంగ్రెస్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అతిపెద్ద కులతత్వ పార్టీ అని నిప్పులు చెరిగారు. అహ్మదాబాద్లో గురువారం హార్ధిక
శ్రీలంక ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఫలితంగా మొత్తం మంత్రి మండలి రైద్దెంది. మరోవైపు, అల్లర్లతో దేశం అట్టుడుకుతున్నది. ప�
తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు మోదీని ఏదీ అడగరు. నేరుగా ఆయనను చూసుడు కూడా డౌటే. కిటికీ నుంచి చూసి వస్తరనుకుంట. ఆ నలుగురు ఎంపీలది ఒక్కో రకం. కరీంనగర్లో గెలిచినాయనకు అక్కడ్నే దిక్కులేదు. నిజామ�
cabinet Meeting | ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (cabinet Meeting) నేడు చివరిసారిగా సమావేశం కానుంది. సీఎం జగన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో నేడు మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ: ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఇవాళ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ కంటే మంచి పథకాలు ఉన్నాయని
ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్ట్ అయినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశ్నించారు. దీని గురించి ప్రధాని మోదీ వివరించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర మంత్రి నవాబ