శ్రీలంక ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఫలితంగా మొత్తం మంత్రి మండలి రైద్దెంది. మరోవైపు, అల్లర్లతో దేశం అట్టుడుకుతున్నది. ప�
తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు మోదీని ఏదీ అడగరు. నేరుగా ఆయనను చూసుడు కూడా డౌటే. కిటికీ నుంచి చూసి వస్తరనుకుంట. ఆ నలుగురు ఎంపీలది ఒక్కో రకం. కరీంనగర్లో గెలిచినాయనకు అక్కడ్నే దిక్కులేదు. నిజామ�
cabinet Meeting | ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (cabinet Meeting) నేడు చివరిసారిగా సమావేశం కానుంది. సీఎం జగన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో నేడు మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ: ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఇవాళ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ కంటే మంచి పథకాలు ఉన్నాయని
ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్ట్ అయినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశ్నించారు. దీని గురించి ప్రధాని మోదీ వివరించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర మంత్రి నవాబ
తనను ఎవరైనా బయటకు నెట్టివేసేవరకూ తాను కాంగ్రస్ పార్టీని విడిచిపెట్టనని ఆ పార్టీ సీనియర్ నేత, జాతీయ ప్రతినిధి మనీష్ తివారీ గురువారం స్పష్టం చేశారు.
చండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి �
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ జస్టిన్ లాంగర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అకస్మాత్తుగా ఆయన తన కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల లాంగర్ శిక్షణలోనే ఆస్ట్రేలియా టాప్ ఫామ్ను కనబ
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ స్టార్ క్యాంపెయినర్, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత ఆర్పీఎన్ సింగ్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేవలం పిరికిపందలే విరుద్ధమైన భావజాలం ఉ�
విరాట్ నిర్ణయాన్ని గౌరవిస్తామన్న గంగూలీ సేవలను కొనియాడిన బీసీసీఐ, మాజీ క్రికెటర్లు, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ రాజకీయాలకు వేదికగా క్రికెట్ బోర్డు: నారాయణ భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన టెస్టు క�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అధికార బీజేపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడటంపై మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ స్పందించారు. ఆ ఎమ్మెల్యేలు బీజేపీని వీడటానికి అనేక కారణాలు ఉన్నాయని మీడియా�