స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. విద్య ద్వారానే పేదరికాన్ని జయించాలని భావించే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రంలో విద్యారంగ అభిదృద్ధికి అధి
భక్తి, త్యాగం, కరుణలకు బక్రీద్ ప్రతిరూపమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jadadish reddy) అన్నారు. సమాజ హితాన్ని కోరుకునే పర్వదినమని ఆయన చెప్పారు. బక్రీద్ (Bakrid) పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంల
Minister Errabelli | తండాలు, ఆదివాసి గ్రామాలను పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli) అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అత్తా కోడళ్ల పంచాయితీలు బందయ్యాయని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు ఆత్మగౌరవం పెంచారని �
‘ప్రభుత్వ పాఠాశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫలితాలు మెరుగయ్యాయి.. ఇది ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేట్ స్థాయి విద్యకు నిదర్శనం. ఇది మనందరి సమష్టి కృషితోనే ఎస్సెస్సీలో ఇంత మంచి ఫలితాలు సాధించగలిగాం. �
VTGCET 2023 | హైదరాబాద్ : సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో( Residential Schools ) 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు విధించిన గడువును మార్చి 20వ తేదీ వరకు పొడిగించారు.
Minister Indrakaran reddy | సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బడి బాట పట్టారు. సారంగాపూర్ మండలం జాం గ్రామంలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల�
Residential Schools | తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటీ జేఇఇ/నీట్ 2022 విజేతలకు ఎంసీఆర్హెచ్ఆర్డీలో అభినందన కార్యక్రమం నిర్వహించారు.
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ మొత్తం నాలుగు సొసైటీల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం మే 8వ తేదీన నిర్వహించిన వీటీజీసీఈటీ 2022 ఫలితాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప�
హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ): మైనారిటీ గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని క్యాటగిరీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ మైనారి�
మహబూబాబాద్ : సీరోలు గ్రామంలో ఏకలవ్య ఆదర్శ గురుకుల బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని కొంతమంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైన నేపథ్యంలో నేడు మంత్రి సత్యవతి రాథోడ్ ఆ పాఠశాలకు వెళ్లి, పరిస్థితులను సమీక్షి�
హైదరాబాద్ : విద్య మార్కుల కోసమే కాదు.. సమూలమైన మార్పుల కోసం అని భావించాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో చదివి వినిపించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ గుర్తు చేశారు. కే�
Bhadradri | జిల్లాలోని అన్నపురెడ్డిపల్లెలో ఓ గురుకుల టీచర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గురువారం రాత్రి రెసిడెన్షియల్ క్వార్టర్స్లో ఎస్ కళ్యాణి(26) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆనవ