VTGCET 2023 | హైదరాబాద్ : సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో( Residential Schools ) 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు విధించిన గడువును మార్చి 20వ తేదీ వరకు పొడిగించారు.
Minister Indrakaran reddy | సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బడి బాట పట్టారు. సారంగాపూర్ మండలం జాం గ్రామంలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల�
Residential Schools | తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటీ జేఇఇ/నీట్ 2022 విజేతలకు ఎంసీఆర్హెచ్ఆర్డీలో అభినందన కార్యక్రమం నిర్వహించారు.
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ మొత్తం నాలుగు సొసైటీల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం మే 8వ తేదీన నిర్వహించిన వీటీజీసీఈటీ 2022 ఫలితాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప�
హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ): మైనారిటీ గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని క్యాటగిరీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ మైనారి�
మహబూబాబాద్ : సీరోలు గ్రామంలో ఏకలవ్య ఆదర్శ గురుకుల బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని కొంతమంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైన నేపథ్యంలో నేడు మంత్రి సత్యవతి రాథోడ్ ఆ పాఠశాలకు వెళ్లి, పరిస్థితులను సమీక్షి�
హైదరాబాద్ : విద్య మార్కుల కోసమే కాదు.. సమూలమైన మార్పుల కోసం అని భావించాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో చదివి వినిపించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ గుర్తు చేశారు. కే�
Bhadradri | జిల్లాలోని అన్నపురెడ్డిపల్లెలో ఓ గురుకుల టీచర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. గురువారం రాత్రి రెసిడెన్షియల్ క్వార్టర్స్లో ఎస్ కళ్యాణి(26) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆనవ
నాణ్యమైన విద్యతో తీర్చిదిద్దుతున్నం రాష్ట్రంలో ఐదు నుంచే గురుకుల విద్య ఫీల్డ్ అసిస్టెంట్లను మేం తొలగించలేదు అసెంబ్లీలో సీఎం కే చంద్రశేఖర్రావు హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గు�
ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్సియల్ పాఠశాలలు ప్రారంభించడం అభినందనీయంజలశక్తి మంత్రిత్వశాఖ అడిషనల్ కార్యదర్శి అశోక్ కుమార్ నిజామాబాద్ సిటీ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు విద్యపై అత్�
Schools Reopening | తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దు అని కోర్టు సూచించింది. ప్రత్యక్ష తరగతులు హాజర�
స్పోర్ట్స్ స్కూల్స్| తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ స్కూల్స్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత కలిగినవారు దర�