RS Praveen Kumar | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి గారు.. మీకు నిజంగానే ఉపాధ్యాయుల మీద అపారమైన గౌరవం ఉంటే.. రాత్రికి రాత్రే 2000కు పైగా గురుకుల టీచర�
TGSWREIS | తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో మెడిటేషన్ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి వెల్లడించారు. విద్యార్థుల్లో మానసిక ఆందోళన, ఒత్తిడ�
RSP | గురుకులాల్లో చదువుతున్న పేద పిల్లల సంక్షేమం, రక్షణపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పది రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు చెందిన విద్యార్థికి అవమా నం జరిగింది. ఆలిండియా స్థాయిలో శ్రేష్ట ర్యాంకు వచ్చినా నర్సాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రవేశానికి నిరాకరించారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెంది న
CS Shanti Kumari | రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల ఏర్పాటు కోసం భూముల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం శాంతి కుమారి శుక్రవారం సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల ఉన్న
CM Revanth Reddy | రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పటిష్టతకు సరికొత్త విధానంతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధ�
రాష్ట్రంలోని హాస్టళ్లలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై జూన్ 10లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్రంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు సరిగా లేవంటూ దాఖలైన ప్రజాప�
సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అ
CM Revanth | త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. రైతులు, కౌలు రైతుల �
MLC Kavita | సంక్షేమ వసతి గృహ విద్యార్థినుల ఆత్మహత్యలపై రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి గురుకులాల పని తీరును సమీక్షించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ సీఎంకు లేఖ రాశార�