ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ సీఎంకు లేఖ రాశార�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆనాడు మా అమ్మ (తెలంగాణ)ను కొనడానికి మా ఇంటికి వచ్చాడు’ అని నామినేటె డ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ చెప్పారు. ‘ఐదు కోట్లు ఇస్తాం, మీ అమ్మ (తెలంగాణ)ను అమ్ము అని అన్నాడు. 500 కోట్లు �
అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా గురుకులాలను ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో ఈ అంశం చేర్చగా, మరికొంతమంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. రాష్ట్రంలో పేదింటి ప�
CM KCR | రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. నీట్, ఇతర పోటీ పరీక్షల్లో చాలా సీట్లు మనకు వస్తున్నాయి. అగ్రవర్ణాల్లోని పేద పిల్లల కోసం ప్రతి న
సీఎం కేసీఆర్ పాలనలో అందరికీ సమాన విద్య అందుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని శ్రీనివాస్నగర్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి జి�
తెలంగాణ (Telangana) అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని త�
Koppula Eshwar | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత 8 ఏండ్లలో 731 గురుకుల పాఠశాలలు, కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది అని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురుకులాల నిర్వహణకు రూ. 13,528 కోట్ల 6 �
స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. విద్య ద్వారానే పేదరికాన్ని జయించాలని భావించే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రంలో విద్యారంగ అభిదృద్ధికి అధి
భక్తి, త్యాగం, కరుణలకు బక్రీద్ ప్రతిరూపమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jadadish reddy) అన్నారు. సమాజ హితాన్ని కోరుకునే పర్వదినమని ఆయన చెప్పారు. బక్రీద్ (Bakrid) పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంల
Minister Errabelli | తండాలు, ఆదివాసి గ్రామాలను పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli) అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అత్తా కోడళ్ల పంచాయితీలు బందయ్యాయని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు ఆత్మగౌరవం పెంచారని �
‘ప్రభుత్వ పాఠాశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫలితాలు మెరుగయ్యాయి.. ఇది ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేట్ స్థాయి విద్యకు నిదర్శనం. ఇది మనందరి సమష్టి కృషితోనే ఎస్సెస్సీలో ఇంత మంచి ఫలితాలు సాధించగలిగాం. �