వరంగల్ : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్లో దళిత నేత దివంగత బొమ్మల కట్టయ్య విగ్రహాన్ని ఆవి
దేశవ్యాప్తంగా వెంటనే బీసీల కుల గణన చేపట్టాలని, జాతీయ స్థాయిలో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల జనాభా దామాషా ప్రకారం 56 శాతం
కేంద్రప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది. అగ్నిపథ్ కార్యక్రమాన్ని హడావుడిగా తీసుకొచ్చి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కాగానే కార్యక్రమంలో ఒక్కొక్కటిగా సవరణలు ప్రకటిస్�
అగ్నివీరులకు సీఏపీఎఫ్లో, రక్షణ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది. కానీ అదే బీజేపీ.. మధ్యప్రదేశ్ పోలీసు ఉద్యోగాల్లో మాజీ సైనికులకు దక్కాల్సిన రిజర్వేషన్�
న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల భవిష్యత్పై భరోసా ఇచ్చేందుకు కేంద్రంలో అధ�
ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ను డిమాండ్ చేస్తూ ఓబీసీ మహాసభ ఇచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓబీస�
తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అద్భుతమైన జోనల్ వ్యవస్థతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే రానున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత్ ఇండస్ట్రీ జాతీయ చైర్మన్ రాజశేఖర్ కవాడిగూడ, మార్చి 26: దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ద
రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలుకానున్నాయి. అన్నిరకాల సంస్థల్లో రిజర్వేషన్లను కచ్చిత�
రాష్ట్రంలో 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కాలన్న ఉద్దేశంతోనే జోనల్ విధానాన్ని తీసుకొచ్చినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలిసీ తెలియని కొందరు జోనల్ విధానం గురించి అర్థంకాక మాట్లాడుతున్నారని మండిపడ్
రెబ్బెన: షెడ్యూల్ కులస్తులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి శనివారం షెడ్యూల్ కులస్తులు పాలతో అభిషేకం చేశారు. ఈ సంద�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: కరోనా సంక్షోభం కారణంగా పరిమితంగా రైలు సర్వీసులను నడుపుతున్న భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. రైలు ప్రయాణికులకు రవాణా సదుపాయాలను పెంచడంలో భాగంగా సోమవారం నుంచి 71 అన్రిజర్వ్డ్ ర�
విచారణ ప్రారంభించిన సుప్రీం విస్తృత ధర్మాసనం రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం న్యూఢిల్లీ, మార్చి 15: దేశంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదంటూ గతంలో తాను ఇచ్చిన తీర్పును స�