కేంద్రం వెంటనే పార్లమెంట్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. ఆదివారం ఆమె బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు.
డు దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. కానీ ఏ పార్టీ కూడా సంచార జాతుల అభ్యున్నతి కోసం ఆలోచించడం లేదు! సంచారజాతుల జీవన పరిస్థితులను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్�
గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ వర్గానికి చెందిన 20 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ ఇవ్వ
గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయడం పట్ల రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి హర్షం ప్రకటించారు. గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పి
జలమండలికి ఈ ఏడాది అవార్డుల పంట పడుతున్నది. ఇప్పటికే మూడు పురస్కారాలు రాగా, మరో అవార్డు జలమండలి ఖాతాలో పడింది. ది ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ (ఈఈఎఫ్) ఇచ్చే ‘గ్లోబల్ ఇన్నోవేషన్ ఇన్ వాటర్ టె
Gruhalakshmi Scheme | దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే రూ.3లక్షలు అందించనున్న విషయం తెలిసిందే. ఇందు కోసం గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చిన వచ్చింది. అయ�
జూలై 3న గురుపౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన అరుణాచలం టూర్ ప్యాకేజీకి విశేష స్పందన లభిస్తున్నదని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు స్వర్ణ యుగమని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అభివర్ణించారు. తెలంగాణలో దివ్యాంగులకు పింఛన్ రూ.3,016 నుం చి రూ.4116 పె�
ఈ ఏడాది ఎంసెట్ ప్రవేశాల్లో ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పించారు. ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిన తర్వాత తొలిసారిగా ప్రవేశాలు కల్పిస్తుండటంతో ఎస్టీ అభ్యర్థులకు లబ్ధి చేకూరనున్నది.
రైల్వేశాఖ వివిధ విభాగాల్లోని నాన్ గెజిటెడ్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్స్లో అగ్నివీర్లకు 15శాతం రిజర్వేషన్లు అమలుజేయనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. మూడు అగ్నివీర్ బ్యాచ్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల కూటమికి ఇంకా ఓ రూపం రావాల్సి ఉన్నది. కేసీఆర్, పలువురు ఇతర నేతలు ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. భావసారూప�
మహనీయులు కొందరి వారు కాదని... అందరివారని... వారికి కులం, మతం లేదని... భారతదేశంలోని మహనీయులు వారి జీవితకాలంలో పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పోరాడారు.