సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యా, ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఎస్సీ వర్గా�
Agniveers | మాజీ అగ్నివీరులకు (Agniveers) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్
కేంద్రం కల్పించింది. గరిష్ట వయో పరిమితిలో కూడా సడలింపు ఇచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక�
దేశ రాజధాని నడిబొడ్డున తెలంగాణ ఆడబిడ్డ పోరుకు తెర లేపుతున్నది. దశాబ్దాలుగా మరుగున పడేసిన మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం గొంతెత్తుతున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఖండాంతరాలకు చేర్చిన ఎమ్మెల్సీ కల
సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో జఠిలంగా మారిన పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. ఈ నెలాఖరులోగా పోడు భూముల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన �
కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యాహక్కు చట్టం కింద 25శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సిందేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చే�
ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టకపోతే బీజేపీ భూస్థాపితం చేస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న హెచ్చరించారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్ కల్పించాలని ట్రాన్స్జెండర్లు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ట్రాన్స్జెండర్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భ�
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 81 శాతానికి పెంచే యోచనలో ఉన్నది. డిసెంబర్ 1 నుంచి జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే �
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని బీహార్ సీఎం నితీశ్కుమార్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని అన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించిన నేపథ్యంలో నితీశ్�
రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల చేయడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞత చాటుకుంటున్నారు. రిజ
రైళ్లల్లో రిజర్వేషన్లను తనిఖీ చేసే టీటీలు సాధారణంగా ఓ కాగితాల కట్ట పట్టుకొని తిరిగేవారు. రైలు కదిలిన తర్వాత ఖాళీగా ఉండిపోయిన బెర్తులనుTrainతమ ఇష్టానుసారం కేటాయించేవారు.
రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దళిత బంధు తరహాలో గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తమవుతున్నద�