రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమని మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరాచౌక్లో సీఏం రెవంత్రెడ్డి, మంత్రి పొన్న ప్రభాకర్, ప్ర
జనాభా దామాషా ప్రకారం తమకు రిజర్వేషన్ కల్పించాలని ముదిరాజ్ పోరాట సమితి డిమాండ్ చేసింది. ‘మేమెంతో.. మాకంత’ ఉండాలని, ఉద్యోగ, రాజకీయాల్లో తమ వాటా తమకు అందాలని కోరింది.
రామగుండం నగర పాలక సంస్థ మేయర్ స్థానం రిజర్వేషన్ మార్చేందుకు కుట్ర జరుగుతుందనీ, అందులో భాగంగానే ఇటీవల వార్డుల పునర్విభజనలో దళితుల ఓట్లనే గల్లంతు చేశారని దళిత సంఘాల నాయకులు, బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు
ప్రభుత్వం దివ్యాంగులకు రాజీవ్ యువ వికాసం పథకంలో రిజర్వేషన్లు అందించాలని దివ్యాంగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ కు సోమవారం వినతి పత్రం అంద�
Reservations | దేశంలో కులాధారిత రిజర్వేషన్లు రైలు బోగీల్లా మారిపోయాయని, రైలు బోగీలోకి ఎక్కిన వారు ఇతరులు అందులోకి రావడానికి ఇష్టపడరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఏడాది చివరిలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్య�
Sainik School | కోరుకొండ సైనిక్ స్కూల్లో తెలంగాణ కోటా సీట్ల రద్దు రగడ కొనసాగుతుండగా, తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధప్రదేశ్లోని కలికిరి సైనిక్ స్కూల్లోనూ తెలంగాణ కోటా రద్దు చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సంవత్సరంగా కాలంగా ఆలస్యమవుతున్న సర్పంచ్ ఎన్నికలను జూలైలో నిర్వహించాలని యోచిస్తున్నట్టు వినికిడి.
Reservation | ఏబీసీడీ వర్గీకరణలో మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తామని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి వెంకటస్వామి మాదిగ హెచ్చరించారు.
కులగణన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వే నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన సర్వే చేయకుండా బీసీలను తక్కువ చేసి చూపిస్తున్నారని మండి పడుతున్నారు. ఏ�
Reservation | రాష్ట్రంలోని ప్రభుత్వ ఏయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల్లోని దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పల్ల నిర్మల్ జిల్లా స్పందన ప్రధాన కార్యదర్శి సాకు పెళ్లి సురేందర్ హర్షం వ్�
మాదిగలకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్అక్తర
సమగ్ర కుటుంబ సర్వే ఫలితాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపుపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రజాభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Good News | గీత కార్మికులకు Geetha workers | ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాబోయే మద్యం నూతన పాలసీ లో గీతకార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు మంత్రి వర్గ సబ్ కమిటీ వెల్లడించింది.