Kamareddy Rains | కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద గంట గంటకు పెరుగుతోంది. భారీ వర్షం తగ్గు ముఖం పట్టకపోవడంతో వరద ప్రవాహం తీవ్రతరం అవుతుంది. కామారెడ్డి పట్టణ శివారు కాలనీలు జలవలయంలో చిక్కుకున్నాయి.
యెమెన్ తీరంలో వలసదారుల పడవ మునిగిపోవడంతో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ఆచూకీ గల్లంతైందని ఐక్యరాజ్యసమితికి చెందిన మైగ్రేషన్ ఏజెన్సీ ప్రకటించింది. సోమవారం దక్షిణ అబ్యాన్ ప్రావిన్స్ తీరప్�
Texas floods | అమెరికా (US) లోని టెక్సాస్ (Texas) రాష్ట్రాన్ని వరదలు (Floods) ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అక్కడి నదులు (Rivers) పొంగిపొర్లుతున్నాయి.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో (SLBC Tunnel) మరో మృతదేహం ఆనవాళ్లు లభించాయి. తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్ వద్ద మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తున్నది. దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది.. ఆ ప్ర
ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి రెండు వారాలైనా లోపల చిక్కుకున్న కార్మికుల జాడ ఇప్పటివరకు తెలియలేదు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటకు రప్పించి �
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. సొరంగం కూలిన ప్రాంతంలోనే కాకుండా అక్కడి నుంచి దాదాపు 400 మీటర్ల దూరం వరకూ సిమెం ట్ సెగ్మెంట్లు చెదిరినట్టు తెలుస్తున్నది. వాటి మధ్య నుంచి నీటిఊ�
ఎల్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో అధికారులు, రెస్యూ టీమ్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజులైనా సహాయ చర్యలతో సమస్య కొలిక్కి రాలేదు. టన్నెల్లో ఇరుక్కున్న వారిని ఎలా తీసుకురావాలనే పరిశీలనలతోనే సరిపోయి
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకురావడంలో ప్రభుత్వ చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో వివిధ రాష్ర్టాల్లో ఇలాంటి ప్రమాదాలే జరిగినప్పుడు అక్కడి ప