నిశిరాతిరిలో విరుచుకుపడ్డ కొండచరియల ధాటికి ముండకై గ్రామమంతా బురదమయమైంది. బురదతో కూడిన ఈ వరద ప్రవాహంలో పదుల మంది కొట్టుకుపోయారు. అలా కొట్టుకుపోయిన ఓ వ్యక్తి కొంతదూరం తర్వాత బండరాళ్ల మధ్య అనూహ్య స్థితిల�
రాష్ట్రంలోని గురుకులాల నిర్వహణ బాధ్యతను స్థానిక స్వయం సహాయక సంఘాలకు అప్పగించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నది. తొలుత తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (టీజీఎస్
పాకిస్థాన్లోని గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ హిమపాతం విరుచుకుపడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 10 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
చేపల వేటకు వెళ్లిన ముగ్గురు గిరిజనులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రాణ భయంతో చెట్టెక్కారు. ఈ విషయం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే జిల్లా యంత్రాంగ�