Etikoppaka Toys | రిపబ్లిక్డే వేడుకల దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన పరేడ్లో ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఏటికొప్పాక బొమ్మల శకటానికి మూడో స్థానం దక్కింది.
అఖండ భారతావనికి రాజ్యాంగం ఏర్పడి 75 ఏండ్లు నిండుకున్నాయి. ఈ వేడుకను ప్రతి యేట జనవరి 26వ తేదీన యావత్ భారతం కనుల పండువగా జరుపుకుంటున్నది. ఈ శుక్రవారం 26వ తేదీతో స్వతంత్ర భారతానికి రాజ్యాంగబద్ధత కల్గి నిండాడై�
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి జనగణమన ఆలపించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు స్వాతంత్య్ర సమ
పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో శుక్రవారం ఉదయం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ఐడీవోసీలో గురువారం సం�
జెండా పండుగకు వేళయింది. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్, వరంగల్లోని ఖుష్మహల్, మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడ
జిల్లాలో గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 15వరకు నిర్వహిస్తున్న రో
హైదరాబాద్ పబ్లిక్గార్డెన్స్లో ఈ నెల 26న గణతంత్ర దినం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వేడుకల్లో పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని వ�
వచ్చే ఏడాది జనవరిలో భారత్లో జరిగే గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య అతిథిగా హాజరు కావడం లేదు. బైడెన్ జనవరిలో భారత్కు రావడం లేదని వాషింగ్టన్ వర్గాలు ఇప్పటికే భారత్కు సమాచారం ఇచ్చ�
అతనో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు. పేరు ఒడ్నాల రాజశేఖర్. కుక్కతోకలాగే ఈయన బుద్ధి కూడా వంకర. ఒకసారి సస్పెన్షన్కు గురైనా పద్ధతి మార లేదు. అసలు విషయానికొస్తే.. జగిత్యాల రూరల్ మండలంలోని మారుమూల గ్రామమైన బావ�
ఆదిలాబా ద్ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘ నంగా నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పోలీసుల గౌరవ వం దనం స్వీకరించిన అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ జెండాను ఎగురవే�
అన్ని రంగాల్లో ఖమ్మం అగ్రభాగంలో ఉన్నదని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో రాష్ట్రంలోనే ఖమ్మం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు.
మెడికల్ కళాశాల.. జిల్లా వాసులు అదృష్టం..
వైద్యాన్ని ప్రజలకు చేరువచేయడం కోసం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీను మంజూరు చేయడంతో దానిన్ని ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు. దీని వల్ల 380 బెడ్ల ఆస�