గుడిమల్కాపూర్లోని కింగ్స్ ప్యాలెస్లో ప్రాసిక్యూషన్స్ విభాగం డైరెక్టర్ జీ వైజయంతి సమక్షంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్�
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికైన హరితహారం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు.
గణతంత్ర వేడుకలకు నూతన కలెక్టరేట్లోనే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవల నూతన కలెక్టరేట్ ప్రారంభమైనందున గురువారం నాటి రిపబ్లిక్ డే కార్యక్రమాలు కూడా అక్కడే నిర్వహించాలని రాష్
జిల్లాలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. క్యాంపు కార్యాలయం నుం చి జిల్లా అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా గురువారం వేడుకల నిర్వహణపై సమీక్షించారు.