Chairman Vasudeva Reddy | దివ్యాంగుల ( disabled ) సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి ( Chairman Vasudeva reddy ) తెలిపారు.
ఇంటింటికీ నల్లా నీరు, ఉచిత విద్యుత్తు, తలసరి ఆదాయం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ సూచికల్లో ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ.. ప్రజలకు న్యాయసేవలను చేరువ చేయడంలోనూ ముందంజలో ఉన్నది. దేశంలోనే మూ�
దక్షిణ శ్రీలంక నుంచి ఏర్పడిన ద్రోణి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మీదుగా కొనసాగుతుండడంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే
భూతాపం ప్రమాదం ముంచుకొస్తున్నది.. పారాహుషార్ అంటూ మరో పరిశోధన ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది. భారత్లో తమిళనాడు రాజధాని చెన్నై, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని తేల్చ
ఉమ్మడి జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో ఏకంగా రూ.3415 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రిజిస
పోలవరం ప్రాజెక్టు ముంపు తదితర అంశాలపై నివేదిక అందజేసేందుకు రెండు నెలల గడువు ఇవ్వాలని కేంద్ర జల్శక్తిశాఖ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేసింది. పోలవరం ప్రాజెక్టు, బ్యాక్వాటర్ ఎఫెక్ట్, ముంపు తదితర అంశాల�
ఓ చిరుద్యోగి తన యజమాని ఏటా ఓ ఐదువందలైనా జీతం పెంచనిదే పనిచేయడు. పట్నంలో ఆటోవాలా పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా మీటర్ చార్జీ పెంచేస్తుంటాడు. అడ్డమీద కూలీ కూడా అక్కడి అవసరాన్ని బట్టి తన కూలి రేటును తానే ని�
దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ పడిపోతున్నది. గరిష్ఠ స్థాయికి ధరలు చేరుకోవడం వల్లనే 2022లో పసిడికి డిమాండ్ స్వల్పంగా 3 శాతం వరకు పడిపోయినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. 2022లో 774 టన్నుల డ�
కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ వైద్యరంగం కొత్త చరిత్రను లిఖిస్తున్నది. మునుపెన్నడూ లేని విప్లవాత్మక కార్యక్రమాలు.. ప్రజారోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఆరోగ్య పథకాలకు బడ్జెట్ కేటాయింప�
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చరిత్రలో 2022 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గత ఏడాది అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించామని చెప�
2019 పుల్వామా ఉగ్రదాడిపై లేదా 2016లో పాకిస్తాన్పై చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ పార్లమెంట్లో ఎలాంటి నివేదిక సమర్పించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ స
ధనవంతుడే ధనవంతుడు అవుతున్నాడు. మధ్యతరగతి మరింత దిగువకు పడిపోతుంటే, పేదలు దారిద్య్రంలో కూరుకుపోతున్నారు. ఆధునిక భారతంలో ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్నాయి. దేశంలో40.5 శాతం సంపద కేవలం జనాభాలో 1 శాతంగా ఉన్న సం�
కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానిక రామచంద్రారెడ్డి కాలనీవాసులు అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్కు వినతులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో 79 మంది తమ సమస్య
చమురు సంస్థలు ప్రస్తుతం పెట్రోల్పై రూ.10 లాభం పొందుతున్నాయని, అదే సమయంలో డీజిల్పై రూ.6.50 నష్టం భరిస్తున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. పెట్రోల్పై లాభం వస్తున్నప్పటికీ కంపెనీలు ధరలను తగ�