Regional Political Parties Income | 2023-24 ఆర్థిక సంవత్సరంలో 40 ప్రాంతీయ పార్టీలు రూ.2,532.09 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయి. ఈ నిధుల్లో 70 శాతానికి పైగా ఎన్నికల బాండ్ల ద్వారా అందాయి. దేశంలోని 40 ప్రాంతీయ పార్టీల ఆదాయ, వ్యయాలను అసోసియేషన్ ఫర్ డ
స్పీకర్ సార్.. స్పీకర్ సార్ మా గొంతు నొక్కకండి సార్' అని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నడు. ‘ఆనాడు కాళేశ్వరం మీద కేసీఆర్ ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ మేం ప్రిపేరైరాలే అని పోయిండు’ అంటూ ప్రత్యర్థులను
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక పూర్తిగా ఏకపక్షమని తేలిపోయింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సభ్యులు వెల్లడించిన అనేక విషయాలు రిపోర్టులోని డొల్లతననాన�
US Tariff | ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి జరిగింది. ఆ తర్వాత భారత సైన్యం 6-7 తేదీల్లో ఆపరేషన్ సిందూర్ కార్యక్రమాన్ని చేపట్టింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలను న
cop mistakes judge as thief | ఒక పోలీస్ అధికారి ఏకంగా జడ్జిని దొంగగా పేర్కొన్నాడు. ఆ చిరునామాలో వెతికినా కనిపించలేదంటూ కోర్టుకు నివేదిక ఇచ్చాడు. ఆ న్యాయమూర్తి ఇది చూసి కంగుతిన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆ పోలీస్�
Ragging | ర్యాంగింగ్ భూతానికి 2020-24 మధ్య దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కళాశాల్లో 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2022-24’ నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సొసైటీ అ�
ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటు చేసిన షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను తమకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. వర్గీకరణ విధానంపై కొన్ని అపోహలున్నాయని, నివేదికలో ఏం ఉన్నదో, వర్�
గురుకులంలో ఫుడ్పాయిజన్ ఘటనపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.
రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు దాపురించాయని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన ఏమాత్రం బాగాలేదని ప్రజలు అభిప్ర�
TTD- AP CM Chandra Babu | శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడారన్న విమర్శల నేపథ్యంలో టీటీడీ ఈఓ జే శ్యామలరావు.. ఏపీ సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు.
Mpox | ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్ తొలి కేసు దేశంలో నమోదైనట్లు తెలుస్తున్నది. ఈ వైరస్ లక్షణాలున్న వ్యక్తికి ఎంపాక్స్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షకు పంప�
US shot down most | ఈ నెల 13న ఇజ్రాయెల్ వైపు ఇరాన్ ప్రయోగించిన 330కుపైగా క్షిపణులు, డ్రోన్లలో ఎక్కువ శాతం కూల్చింది ఇజ్రాయెల్ కాదు అమెరికా అని తెలుస్తున్నది. ఇరాన్ దాడి డేటాను విశ్లేషించిన అమెరికా సంస్థ ఈ మేరకు ఒక న�