Kukis agree to reopen NH-2 | మణిపూర్లోని కీలకమైన జాతీయ రహదారి-2ను తిరిగి తెరిచేందుకు కుకీలు అంగీకరించారు. ఆ రాష్ట్ర జీవనాధారమైన ఈ జాతీయ రహదారిని ప్రయాణికులు, సరుకు రవాణా కోసం తెరిచేందుకు కుకీ, జోమి తెగలకు చెందిన సామూహిక వ
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల పొడిగింపు లేదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టత ఇవ్వటంతో రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్నాయి. 59 లక�
వేసవి సెలవుల్లో ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫామ్స్ను ప్రభుత్వం ఇప్పటికే ఎంఆర్సీలు, పాఠశాలలకు చేర�
జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈమేరకు జిల్లా విద�
వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభకానున్నాయి. మొదటి రోజు పాఠశాలలకు వచ్చేందుకు విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే తమ పిల్లలకు తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలు, �
New Zealand | ఆస్ట్రేలియన్ల కోసం తన దేశ సరిహద్దులను తెరవాలని న్యూజిలాండ్ (New Zealand) ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 12 నుంచి ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలో పర్యటించవచ్చని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అడ్రెన్ (PM Jacinda Ard
హిజాబ్ వివాదం నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. గత వారం రోజులుగా ఉడిపి, దక్షిణ కన్నడ, బెంగళూరు జిల్లాల్లో హిజాబ్ అంశంపై ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. సోమవారం స్కూళ్లలో సాధారణ హాజరు �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, జిమ్లు తెరుచుకోనున్నాయి. అయితే స్కూళ్లను దశలవారీగా తెరుస్తారు. తొలుత 9-12 తరగతులకు క్లాసులు నిర్వహిస్తారు. కరోనా కేసులు తగ�
Tamil Nadu Schools Reopen | కరోనా థర్డ్ వేవ్ కారణంగా మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మళ్లీ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో తరగతులు పునః ప్రారంభించనున్నట్లు
Minister KTR| ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు.
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు తగ్గడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి దేశ రాజధానిలో సినిమా ధియేటర్లు, మల్టీప్లెక్స్లను నూరు శాతం సామర్ధ్యంతో అనుమతించాలని ఢిల�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి అన్ని తరగతుల స్కూళ్లు తెరుచుకోనున్నాయ. 50 శాతం మించకుండా విద్యార్థులకు భౌతికంగా తరగతులు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం తెలిపారు. అయిత